
అబ్దుల్లాపూర్మెట్, వెలుగు: తుర్కయాంజల్ పరిధి ఎన్ఎస్ఆర్నగర్లోని బస్తీ దవాఖానను పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను, వైద్య పరికరాలను పరిశీలించారు. పేషెంట్స్తో మాట్లాడి అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. ఆయన వెంట వైద్య అధికారులు డాక్టర్హెప్సిబా, హేమలాల్తదితరులు ఉన్నారు.