రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సూచించారు. సిద్దిపేట నుంచి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆశాలు, ఏఎన్ఎంలు , డీఎంహెచ్వోలతో ఆయన మాట్లాడారు. డిసెంబర్ కల్లా కరోనా వాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే నిర్వహించి వంద శాతం వాక్సినేషన్ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు మరింత నమ్మకాన్ని పెంచాలని అన్నారు. రాష్ట్రంలో గర్భిణులు, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి హరీష్ చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు పెంచాలని, ఎక్కువ భాగం సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బీపీ, షుగర్, క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టాలన్నారు.
డిసెంబర్ కల్లా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలె
- తెలంగాణం
- November 26, 2021
లేటెస్ట్
- యూట్యూబర్: ఫిట్ ఇండియా ఫ్రం అమెరికా
- స్ట్రీమ్ ఎంగేజ్ : నవ్వులు పంచుతూ ఆలోచింపచేస్తుంది
- టెక్నాలజీ : గూగుల్ మీట్ నుంచి స్మార్ట్ టిప్స్
- మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆడియో లీక్
- టూల్స్ గాడ్జెట్స్ : ట్రయాంగిల్ మాప్
- టెక్నాలజీ : మల్టిపుల్ యాప్లు ఒకేసారి డౌన్లోడ్
- టెక్నాలజీ : కళ్లు కాపాడుకోండిలా..
- కవర్ స్టోరీ : వామ్మో ఎండలు .. నార్త్ ఇండియా టెంపరేచర్లు
- ఇన్స్పిరేషన్ : మిల్స్ నుంచి ఫ్యాషన్స్ వరకు..
- తమాషా ఫొటోలు.. లోతైన అర్థాలు!
Most Read News
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు