ప్రభుత్వ విద్యా సంస్థలో వసతులపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో వసతుల మెరుగుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని కోర్టు వెల్లడించింది. సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని సమస్యలపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. ఎల్ఎల్బీ విద్యార్థి మణిదీప్ లేఖ ఆధారంగా సుమోటో విచారణ జరిపింది. కాలేజీలో 700 మంది విద్యార్థినులకు ఒకే మూత్రశాల ఉండటంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో అమ్మాయిలకు తగిన వసతులు కల్పించాలన్న కోర్టు.. సీఎస్, విద్యా శాఖ కార్యదర్శి, ఇంటర్ విద్య కమిషనర్కు నోటీసులు పంపింది. ఏప్రిల్ 25లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ విద్యా సంస్థలో వసతులపై నివేదిక ఇవ్వాలె
- హైదరాబాద్
- March 2, 2023
లేటెస్ట్
- బిగ్ అలెర్ట్.. హైదరాబాద్లో కాసేపట్లో భారీ వర్షం.
- Kamal Haasan Look From Kalki: కల్కి నుండి లీకైన కమల్ హాసన్ లుక్.. వైరల్ అవుతున్న ఫోటో
- సోషల్ మీడియాలో అసత్య ప్రచారలు చేస్తే కఠిన చర్యలు : డీజీపీ రవిగుప్తా
- Vimala Raman-Vinay Rai: విలన్తో విమల రామన్ డేటింగ్..రూమర్స్ నిజం చేస్తూ రొమాంటిక్ ఫొటోస్ పోస్ట్!
- రూ. 7 లక్షల రేంజ్ లో 25 కి.మీ. మైలేజ్ అందించే కార్లు
- ఛీ ఛీ.. ..అది ఏం పనమ్మా ..డాక్టరమ్మా.. అడ్డంగా బుక్కయ్యావు...
- సీఏఏ అమలును ఎవరూ ఆపలేరు : మోదీ
- Ramandeep Singh: తప్పు చేశావ్.. శిక్ష తప్పదు: కోల్కతా బ్యాటర్కు జరిమానా
- ప్రపంచానికి భారత్ నాయకత్వం కావాలి.. జపాన్ సీఈఓ
- V6 DIGITAL 12.05.2024 AFTERNOON EDITION
Most Read News
- సన్రైజర్స్ పొమ్మంది.. ఇంగ్లాండ్ రమ్మంది: 5 వికెట్లతో చెలరేగిన SRH మాజీ పేసర్
- స్టాక్ మార్కెట్లో మహాసంక్షోభం.. వార్నింగ్ బెల్ మోగింది..
- UPI చెల్లింపులు చేస్తున్నారా?..పెద్ద ముప్పే ఉందట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- పార్టీలు బంద్ చెయ్.. బాగుపడతావ్: భారత క్రికెటర్కు పాక్ మాజీ దిగ్గజం సలహా
- బాదం పప్పును పొట్టుతో సహా తింటే ప్రమాదమా..ఏమవుతుందో తెలుసా?
- హైదరాబాద్లో కొత్త స్విఫ్ట్
- మాల్దీవుల నుంచి భారత సైన్యం వెనక్కి ఎందుకు వచ్చింది.. ఏం జరిగింది?
- ప్రతి వీధిలోనూ రామభక్తులే!: అసదుద్దీన్ ఒవైసీకి నవనీత్ రాణా కౌంటర్
- ఖమ్మంలో బోల్తా పడ్డ కారు.. కోటి రూపాయలు సీజ్
- కొచ్చి టస్కర్స్ మా పైసలియ్యలే.. : శ్రీశాంత్