హైదరాబాద్‌లో హింద్వేర్ ప్లాంట్ ప్రారంభం

హైదరాబాద్‌లో హింద్వేర్ ప్లాంట్ ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: హింద్​వేర్ గ్రూప్ బ్రాండ్ ట్రూ ఫ్లో బై హింద్​వేర్ రూర్ఖీలో తన అత్యాధునిక తయారీ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించినట్లు  ప్రకటించింది. ఈ ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో ట్రయల్ ప్రొడక్షన్​ కూడా విజయవంతంగా మొదలయింది. ఇది ట్రూఫ్లో ఉత్పత్తులను తయారు చేస్తుందని,   వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడానికి సహాయపడుతుందని హింద్​వేర్ ​తెలిపింది. 

ఇక్కడ ప్లాస్టిక్ పైపులు, ఫిట్టింగులు తయారు చేస్తామని, ఈ విస్తరణతో కంపెనీ మరింత వృద్ధి చెందుతుందని హింద్​వేర్​ పేర్కొంది.