హైదరాబాద్: దళిత బంధు పథకానికి ఈ ఏడాది ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు నిధులను భారీగా పెంచారు. దళిత బంధు కోసం గత వార్షిక బడ్జెట్లో వెయ్యి కోట్లను కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి ఏకంగా రూ. 17,700 కోట్లు కేటాయించింది. దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు చింతకాని, తిరుమలగిరి, నిజాంసాగర్, చారగొండ మండలాల్లో ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి వందమంది చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల్లో 11వేల 800 కుటుంబాలకు దళితబంధు పథకం కింద ఆర్ధిక సాయం అందిస్తోంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా రెండు లక్షల మందికి దళిత బంధు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దళిత బంధు పథకానికి భారీగా నిధులు
- హైదరాబాద్
- March 7, 2022
లేటెస్ట్
- కేసీఆర్ హయాంలో పోలీస్ రాజ్యం నడిచింది : జూపల్లి కృష్ణారావు
- అగరుబత్తీలపై జీఎస్టీ వేసిన చరిత్ర బీజేపీది : మంత్రి సీతక్క
- మాగనూర్ మండలంలోని గ్రామాల్లో డీకే అరుణ ప్రచారం
- రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తవా ?: హరీశ్ రావు
- బెజ్జంకిలో ఘనంగా నరసింహస్వామి రథోత్సవం
- కనౌజ్ నుంచి అఖిలేశ్ యాదవ్ నామినేషన్
- బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపిన సిద్దిపేట సభ
- క్యాష్ ఇస్తే ఫోన్పే చేస్తానంటూ చీటింగ్
- సందడిగా ‘ఉస్మానియా తక్ష్ 2024’
- కరెంట్ షాక్ తో నాలుగెకరాల మామిడి తోట దగ్ధం
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!