ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం రేపు(మంగళవారం) మధ్యాహ్నం 3 గంటలకు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కానుందని ఖైరతాబాద్ ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్ బండ్లోని క్రేన్ నెంబర్ 4 దగ్గరకు ఈ శోభాయాత్ర చేరుకుంటుందని చెప్పారు. ఆ తర్వాత వినాయకుడి నిమజ్జనం జరుగుతుందని తెలిపారు. భక్తుల విజ్ఞప్తితో ప్రతీ ఏదాడి మాదిరిగానే ఈసారి కూడా ఖైరతాబాద్ గణేష్ శోభయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఊరేగింపునకు భక్తులెవరు రావద్దని పిలుపు నిచ్చారు. శోభాయాత్రకు పోలీసులు సహకరించాలని కోరారు. ఖైరతాబాద్ వినాయకుడి ఊరేగింపునకు పోలీసు బందోబస్తు ఇవ్వకపోయినా, ప్రైవేట్ సెక్యూరిటీతో నైనా శోభాయాత్ర నిర్వహిస్తామని ఖైరతాబాద్ ఉత్సవ నిర్వాహకులు స్పష్టం చేశారు.
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు
- హైదరాబాద్
- August 31, 2020
లేటెస్ట్
- జూన్ 4న అధికారంలోకి ఇండియా కూటమి : మల్లికార్జున ఖర్గే
- ప్రపంచ అత్యుత్తమ జట్టుగా వర్ణన.. పాక్ క్రికెట్ చైర్మన్ను తిడుతున్న అభిమానులు
- తిరుమల రెండవ ఘాట్ రోడ్డుపై చిరుత కలకలం.
- బీజేపీ అబద్ధాల ఫ్యాక్టరీ.. మోదీ మరోసారి ప్రధాని కాలేడు : రాహుల్ గాంధీ ట్వీట్
- పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాడులు: అంబటి రాంబాబు
- వీళ్లకు కారు లేదా.. లిస్ట్ చూస్తే మీరు అవాక్కవుతారు.. అవును నిజం..!
- Devara: ఎన్టీఆర్ బర్త్డేకు దేవర స్పెషల్ ట్రీట్ ఇదే..టీ సిరీస్ స్పెషల్ ట్వీట్ వైరల్..
- సీఎస్, డీజీపీ ఢిల్లీకి రండి : ఏపీలో అల్లర్లపై కేంద్ర ఈసీ నోటీసులు
- Sachin Tendulkar: సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని.. సచిన్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య
- బీఆర్ఎస్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ చిచ్చు
Most Read News
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- రైతులకు ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ