పురానాపూల్‌ శ్మశానవాటికలో ఒకేచోట 10 మందికి అంత్యక్రియలు

పురానాపూల్‌ శ్మశానవాటికలో ఒకేచోట 10 మందికి అంత్యక్రియలు

హైదరాబాద్​సిటీ, వెలుగు: అగ్నిప్రమాదంలో మృతి చెందినవారిలో రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌ సర్కిల్‌‌‌‌‌‌‌‌ ఉప్పర్‌‌‌‌‌‌‌‌పల్లికి చెందిన 10 మంది ఉన్నారు. ఉప్పర్‌‌‌‌‌‌‌‌పల్లి గౌతమ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో ఉంటున్న  ప్రహ్లాద్‌‌‌‌‌‌‌‌ మోదీ, మున్ని, వర్ష, పంకజ్‌‌‌‌‌‌‌‌, అనుయన్​​,  ఇద్దు, ఇరాజ్‌‌‌‌‌‌‌‌, అభిషేక్‌‌‌‌‌‌‌‌, రాజేందర్, సుమిత్ర చనిపోయారు. వీరి మృతదేహాలను గౌతమ్​నగర్​కు తీసుకువచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇన్​చార్జ్​ మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి మహమూద్​అలీ ఇక్కడికి చేరుకొని.. నివాళులర్పించారు. పురానాపూల్‌‌‌‌‌‌‌‌లోని శ్మశానవాటికలో పది మంది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.