
హైదరాబాద్
మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ జీతాలు ఇవ్వాలి
ముషీరాబాద్,వెలుగు: మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ జీతాలు విడుదల చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల వేతనం ఇవ్వాలని తె
Read MoreCSK ఫ్యాన్స్ దెబ్బకు చెవులు మూసుకున్న MI ఓనర్ నీతా అంబానీ !
ధోనీ స్టేడియంలో అడుగుపెడితే అభిమానుల హర్షధ్వానాలకు ప్రత్యర్థులు కూడా చెవులుమూసుకోవాల్సిందేనని చెన్నై, ముంబై మధ్య జరిగిన మ్యాచ్ నిరూపించింది. ముంబై ఇండ
Read Moreఏటీఎంలో పైసలు తీసేటోళ్లకు బ్యాడ్ న్యూస్.. మే 1 నుంచి బాదుడే బాదుడు..!
ఏటీఎం ఇంటర్ఛేంజ్ ఫీజుల రివిజన్కు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. మే 1, 2025 నుంచి ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ ట్రాన్షాక్షన్స్పై ఈ ఇంట
Read Moreగజ్వేల్కు, కేసీఆర్కు మధ్య తల్లి పిల్లల బంధం: హరీష్ రావు
సిద్దిపేట: సీఎం రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సోమవా
Read Moreకోర్టుకొచ్చి విడాకులు అడిగారు.. ఒకే కారులో వెళ్లిపోయారు.. వార్తల్లో నిలిచిన జీవీ ప్రకాశ్, సైంధవి
చెన్నై: తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ తన వైవాహిక బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు. తన భార్య సైంధవి నుంచి విడాకులు కోరుతూ ఇ
Read Moreబెట్టింగ్ యాప్స్ కేసులో సంచలనం: సచిన్, విరాట్ కోహ్లీ, షారుక్ ఖాన్పై పంజాగుట్ట పీఎస్లో ఫిర్యాదు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. స్టార్ క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్,
Read Moreపంజాగుట్ట సైడ్ వెళ్లేటోళ్లు జాగ్రత్త.. ఈ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ లాంటోడు చాలు.. అట్నుంచి అటే తీసుకెళ్లిపోతారు..!
హైదరాబాద్: పీకల దాకా మందు కొట్టిన వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన ఘటన హైదరాబాద్లో జరిగింది. ఉప్పల్ నుంచి పంజాగుట్ట మీదుగా అమీర్ పేట
Read Moreబండి సంజయ్ మానసిక పరిస్థితి బాలేదు.. అధ్యక్ష పదవికోసమే ఆ వ్యాఖ్యలు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
బండి సంజయ్ మానసిక పరిస్థితి బాలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అన్నారు. రాష్ట్రంలో అధ్యక్ష పదవికి పోటీ నెలకొందని, పోటీలో భాగంగా ఆకర్శించేందుకే
Read Moreతెలంగాణలో అతిపెద్ద స్కామ్ మిషన్ భగీరథ స్కీమ్: ఎమ్మెల్యే వివేక్
హైదరాబాద్: మిషన్ భగీరథ స్కీమ్పై కాంగ్రెస్ నేత, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మిషన్ భగీరథ నీళ్లు చాలా గ్రామాల్లో రావట్లే
Read Moreబెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు.. 19 మంది బెట్టింగ్ యాప్ల ఓనర్లపై కేసులు నమోదు
హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ కేసు కీలక మలుపు తిరిగింది. 19 మంది బెట్టింగ్ యాప్ల ఓనర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు మ
Read Moreగంజాయిని జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దాకా తీసుకొచ్చారు.. కారులో 115 కేజీలు దొరికింది..!
పోలీసులు ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా గంజాయి స్మగ్లర్లు తగ్గడం లేదు. ఏదో ఒక రూట్లో నుంచి హైదరాబాద్ కు సరఫరా చేస్తూనే ఉన్నారు. అందుకోసం మహిళలను,
Read MoreLRS గడువు పొడగించం.. త్వరలో భూ వ్యాల్యూ పెంపు: మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ స్కీమ్పై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ గడువు 2025, మార్చ్ 31 వరకు ఉందని.. ఆలోపు చేసుకున్న వారికి
Read Moreషాకింగ్.. హైదరాబాద్ కుత్భుల్లాపూర్ చెరువులో రెండు మృతదేహాలు..
హైదరాబాద్ లోని కుత్భుల్లాపూర్ చెరువులో రెండు మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపింది. సోమవారం( మార్చి 24) చెరువులో రెండు మృతదేహాలు నీటిపై తేలడం స్థానికులన
Read More