హైదరాబాద్
ట్రాలీ ఆటో ఢీకొని బైకర్ మృతి.. కీసరలో ఘటన
కీసర, వెలుగు: ట్రాలీ ఆటో ఢీకొని బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి మృతిచెందాడు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వెంకటరమణ రాంపల్లి ఆర్ఎల్ నగర్లో కుటుంబం
Read Moreబీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే జూబ్లీహిల్స్లో గెలిచేది కాంగ్రెస్సే: మంత్రి వివేక్ వెంకటస్వామి
మైనార్టీకి మంత్రి పదవి హైకమాండ్ నిర్ణయమే షేక్పేట్ డివిజన్లో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తా
Read Moreరాజకీయ కారణాలతోనే ఎస్ఎల్బీసీని కేసీఆర్ పక్కన పెట్టిండు: సీఎం రేవంత్రెడ్డి
వాళ్ల నిర్వాకంతో రూ.2 వేల కోట్ల ప్రాజెక్టు రూ.4,600 కోట్లకు చేరింది ఎన్ని అడ్డంకులు వచ్చినా టన్నెల్ను పూర్తి చేస్తం కృష్ణా జలాల్లో మన వా
Read Moreప్రైవేటు కాలేజీలకు తాళాలు..నేటి (నవంబర్ 4) నుంచి జరిగే పరీక్షలన్నీ బహిష్కరణ
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం మేనేజ్మెంట్ల ఆందోళన హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్ మెంబ్ బకాయిల కోసం ప్రైవేటు కాలేజీల యాజమా
Read Moreనివాసాల మధ్య వైన్స్ షాపు వద్దు.. మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ కు వినతిపత్రం
మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: ప్రజలు నివసిస్తున్న కాలనీలో వైన్స్షాపు ఏర్పాటు చేయవద్దని సత్యనారాయణ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. ఈ మేరకు సో
Read Moreరెంటల్ డీడ్ నిబంధన ఎత్తివేయాలి ..తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ వినతి
బషీర్బాగ్, వెలుగు: బార్ అండ్ రెస్టారెంట్లకు రెంటల్ డీడ్ రిజిస్ట్రీ తప్పనిసరి నిబంధన వల్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆ జీవోను రద్దు చేయాలన
Read Moreటెక్, నాన్-టెక్ తేడా ‘లే’.. లేఆఫ్స్ పేరుతో లేపేయటమే.. లక్ష మంది ఉద్యోగుల జాబ్స్ లాగేసుకున్న ఏఐ !
న్యూఢిల్లీ: ఏఐ టెక్నాలజీల వల్ల ఎవరి ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. టెకీలు భయభయంగా బతుకుతున్నారు. కేవలం ఒక మెసేజ్తో కంపెనీలు ఉద్
Read Moreఆకట్టుకున్న నగర్ కీర్తన్.. అఫ్జల్గంజ్ ఆధ్వర్యంలో గురుద్వారా గురుసింగ్ సభ
గురునానక్ జయంతి సందర్భంగా గురుద్వారా గురుసింగ్ సభ అఫ్జల్గంజ్ ఆధ్వర్యంలో సోమవారం నగర్ కీర్తన్ నిర్వహించ
Read Moreమొంథా తుఫాను రిలీఫ్ చర్యల వివరాలివ్వండి : హైకోర్టు
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: మొంథా తుఫానుతో ప్రభావితమైన జిల్లాల్లో తగిన చర్యలు చేపట్టారా అని ప్రభుత్వాన్ని హైకో
Read Moreతప్పిన మరో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
హెచ్చరిక బోర్డులు లేకుండా స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుతో ప్రమాదం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్ల
Read Moreత్రీ ఇయర్స్.. ఫోర్ ప్రయారిటీస్.. తెలంగాణ రూపురేఖలు మర్చే ప్రాజెక్టులపై ప్రభుత్వం ఫోకస్
ఆర్ఆర్ఆర్, తుమ్మిడిహెట్టి, ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్ను ప్రతిష్టాత్మక ప్రాజెక్టులుగా గుర్తించిన ప్రభుత్వం హైదరాబ
Read Moreఎమ్మెల్యేలు సబిత, యాదయ్యకు నిరసన సెగ
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎమ్మెల్యే సబితా రెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్రెడ్డి బస్సు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించడానికి చేవెళ్ల దవాఖానకు రాగా.. మ
Read Moreమెజార్టీపైనే దృష్టి పెట్టాలి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
ఈ వారం రోజులు కీలకం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ నియోజకవర్గ ఇన్చార్జ్లు, బూత్ పరిశీలకులతో సమావేశం హైదరాబాద్, వెలుగు
Read More












