హైదరాబాద్
పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల సదస్సుకు రండి..ఉప రాష్ట్రపతికి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆహ్వానం
న్యూఢిల్లీ, వెలుగు: ఈ ఏడాది డిసెంబర్ 19, 20 తేదీల్లో హైదరాబాద్ వేదికగా జరగనున్న అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల సదస్సుకు హాజరు క
Read Moreరేవంత్ ప్రకటనలు ఘనం.. ఆచరణ శూన్యం..బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ కామెంట్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలు ఘనంగా ఉన్నా.. ఆచరణ మాత్రం శూన్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సర్కారు
Read Moreబీఆర్ఎస్ మీడియాపై కఠినంగా వ్యవహరించాలి : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ సొంత పత్రిక కాంగ్రెస్ వ్యతిరేక వార్తలు రాయడమ
Read Moreరీల్స్ చూస్తూ డ్రైవింగ్.. ఫోన్ మాట్లాడుతూ, పాటలు వింటూ మరికొందరు.. వారంలో 3,600 మందిపై కేసులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారు. ఫోన్లలో రీల్స్, క్రికెట్ మ్యాచ్లు చూస్తూ.. ఫోన్ మాట్లాడుత
Read Moreఫీజు బకాయిలు చెల్లించకుంటే సచివాలయం ముట్టడిస్తాం : బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్రావు
హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రిలీజ్ చేయకపోతే విద్యార్థులతో కలిసి సెక్రటేరియేట్ముట్టడిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ర
Read Moreభార్య కాపురానికి రావట్లేదని భర్త సూసైడ్.. అత్తాపూర్ హుడా కాలనీలో ఘటన
గండిపేట, వెలుగు: పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి కాపురానికి రాకపోవడంతో మనస్తాపానికి గురై ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నారు. అత్తాపూర్ సీఐ నాగేశ్వర్
Read Moreబంజారాహిల్స్ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ లో ఘనంగా కార్తీక దీపోత్సవం.. గోవర్ధన గిరిధారికి 56 ఫలహారాలు
బంజారాహిల్స్ రోడ్నంబర్ 12లోని హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్లో బుధవారం గోవర్ధన పూజ, కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగాయి. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గోవ
Read Moreమేడారంలో 49 చోట్ల పార్కింగ్..1,050 ఎకరాల స్థలాన్ని కేటాయించిన పోలీసులు
రూ.150 కోట్లతో మేడారం అభివృద్ధి పనులు సివిల్ వర్కులకు రూ.90 కోట్లు కేటాయింపు నాన్ సివిల్ వర్కులకు రూ.60 కోట్ల నిధులు విడుదల మహా జాతర ఏర్పా
Read Moreమోడల్ స్కూల్ టీచర్లకు ..010 పద్దు కింద వేతనాలివ్వాలి : టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు వినతి
Read Moreఅయ్యోపాపం..! డివైడర్ ను ఢీకొని స్టూడెంట్ మృతి
గండిపేట, వెలుగు: ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొట్టి ఓ స్టూడెంట్ మృతిచెందాడు. దూద్ బౌలికి చెందిన మహ్మద్ రయానుదుద్దీన్(21) బీఫార్మసీ పూర్తి చేసి గ్రూప్స
Read Moreనవంబర్ 8, 9న పౌర హక్కుల రాష్ట్ర మూడో మహాసభలు
బషీర్బాగ్, వెలుగు: అటవీ సంపదను సామ్రాజ్య వాదులకు కట్టబెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని తెలంగాణ పౌర హక్కుల సంఘం ఆరోపించింది. అందులో భాగం
Read Moreఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తం..గత ప్రభుత్వ దోపిడీ వల్లే సంక్షేమ పథకాలు ఆలస్యం: మంత్రి వివేక్
సిద్దిపేట/సిద్దిపేట రూరల్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన లక్ష కోట్ల దోపిడీ వల్లే ప్రస్తుతం సంక్షేమ పథకాల అమలులో ఆలస్యం అవుతోందని మంత్రి వివేక్
Read Moreకంటోన్మెంట్ అభివృద్ధి పనులపై సమీక్ష ... ప్రజలు వినతులు సమర్పించాలని ఎమ్మెల్యే సూచన
పద్మారావునగర్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి కృషి, పట్టుదలతోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ.303 కోట్లు వచ్చినట్లు ఎమ్మెల్యే శ్రీగణేశ్ తెలిపారు. కంటోన్మెంట్పర
Read More












