హైదరాబాద్
హరిద్వార్ మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి..
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో ఘోరం జరిగింది.. ఆదివారం ( జులై 27 ) హరిద్వార్ లోని మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు
Read Moreగాంధీలో ట్రీట్మెంట్, ఫెసిలిటీస్ భేష్ : టీజీఎంఎస్ఐడీసీ ఎండీ ఫణీంద్ర
టీజీఎంఎస్ఐడీసీ ఎండీ ఫణీంద్ర ప్రశంసలు పద్మారావునగర్, వెలుగు: గాంధీ దవాఖానలో మౌలిక వసతులు, వైద్యసేవలు బాగున్నాయని తెలంగాణ వైద్య,
Read Moreముంబైలో భారీ వర్షాలు .. జార్ఖండ్, కోల్కతాలోనూ వానలు
ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో శనివారం భారీ వర్షాలు కురిశాయి. సబర్బన్ ఏరియాల్లో ఈదురు గాలులతో వానలు దంచికొట్టాయి. ఈస్టర్న్ సబర్బ్ లో 8
Read Moreహైదరాబాద్: కొండాపూర్లో రేవ్ పార్టీ.. గంజాయి మత్తులో యూత్.. పోలీసుల అదుపులో నిందితులు
వీకెండ్ వచ్చిందంటే నగర శివార్లు రేవ్ పార్టీలతో కళ కళలాడుతున్నాయి. ఈ మధ్య కాలంలో రేవ్ పార్టీలనుసర్వీస్ అపార్ట్మెంట్ లలో కూడా నిర్వహి
Read Moreజిల్లాకో కోటి.. వర్షాల ఎఫెక్ట్.. రూ.33 కోట్లు రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
వర్షాల నేపథ్యంలో రూ.33 కోట్లు రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలకు ఎలాంటి ఇ
Read Moreఖైరతాబాద్లోనూ ‘సారథి సేవలు’ షురూ
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆర్టీఏ కార్యాలయాల్లో ఆన్లైన్ద్వారా అందిస్తున్న సారథి సేవలను అన్ని జోనల్ కేంద్రాల్లో విస్తరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నా
Read Moreప్లీజ్ కాపాడండి.. మా వాళ్లకు ఫోన్ చేయండి... : లారీ టైర్ల కింద ఇరుక్కుని బీటెక్ విద్యార్థిని ఆర్తనాదాలు
ట్యాంకర్ ఢీకొనడంతో తండ్రీకూతుళ్ల మృతి రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఘటన షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్చౌరస్తాలో శనివారం ఉ
Read Moreఅప్పుడు మెట్రో వద్దన్నోళ్లు.. ఇప్పుడు కావాలంటున్నరు : మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: కొత్త మెట్రో ప్రాజెక్టులను మెరుగైన ఆలోచనలతో, ఐఐటీల సహాయంతో అభివృద్ధి చేస్తామని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
Read Moreతెలంగాణలో మరో 790 బడుల్లో ప్రీ ప్రైమరీ క్లాసులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో 790 బడుల్లో ప్రీ ప్రైమరీ క్లాసులకు సర్కారు అనుమతించింది. ఈ ఏడాది ఇప్పటికే 210 స్కూళ్లకు అనుమతి ఇవ్వగా.. తాజా వాటితో
Read MoreSravana Masam 2025: శ్రావణమాసంలో సోమ.. మంగళ.. శుక్ర వారాల్లో చేయాల్సిన పూజలు ఇవే..!
హిందూ మతంలో శ్రావణమాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణం పేరున శ్రావణ మాసం ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి.
Read Moreశ్రీకాళహస్తి ఆలయంలో రాహు కేతు పూజ మండపం దగ్గర ఏమైందంటే...
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పాము హల్చల్ చేసింది. ఆదివారం ( జులై 27 ) ఉదయం ఆలయంలోని రూ. 750 రాహు కేతు పూజ మండపం మెట్ల దగ్గర పాము ప్రత్యక్షమైంది. దీంతో భక్త
Read Moreబీసీ బిల్లును ఆమోదించకుంటే..బీజేపీ హఠావో ఉద్యమం : జాజుల శ్రీనివాస్ గౌడ్
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ బషీర్బాగ్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం పంపించిన బిల్లుక
Read Moreలీగల్ టెక్ హబ్ గా హైదరాబాద్.. న్యాయ వ్యవస్థలోనూ టెక్నాలజీ వాడకం పెరిగింది: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేస్తున్న హైదరాబాద్.. ఇప్పుడు ‘ఎమర్జింగ్ లీగల్ టెక్హబ్’గా ఎదుగుతున్నదని రాష్ట్ర ఐట
Read More












