హైదరాబాద్

మిగులు వరద జలాలట! పోలవరం-బనకచర్ల లింక్‌‌పై ఏపీ మరో కొత్త వాదన

సీడబ్ల్యూసీ అభ్యంతరాలపై వివరణ ఇస్తూ లేఖ 152 టీఎంసీలతో బొల్లాపల్లి రిజర్వాయర్‌‌‌‌ నిర్మాణం పీబీ లింక్‌‌తో 16 ప్రాజ

Read More

ఏపీ, తమిళనాడులోనూ మురళీధర్‌‌‌‌రావు ఆస్తులు

కొడుకు సాయి అభిషేక్‌‌తో కలిపి విచారించిన ఏసీబీ  హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ మురళీధర్‌‌‌‌ రావు ఆ

Read More

లాయర్ల సహకారం అవసరం.. అందరి సహకారంతోనే నిష్పాక్షిక న్యాయం: హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్

కొత్త సీజేకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం   హైదరాబాద్, వెలుగు: ప్రజలకు నిష్పాక్షిక న్యాయం అందించడానికి న్యాయవాదుల సహకారం అవసరమ

Read More

అంగన్వాడీల్లో పిల్లలు జాగ్రత్త! పెచ్చులు ఊడకుండా చర్యలు తీసుకోండి

పాములు, జెర్రులు, తేళ్లతో ప్రమాదం పొంచి ఉంటుంది  వర్షాల నేపథ్యంలో అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం నవంబర్​ నాటికి వెయ్యి సొంత భవనాలు అందుబాట

Read More

ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు కమిటీ : బాలకిష్టారెడ్డి

 చైర్మన్‌‌గా ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నియామకం హైదరాబాద్ వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫీజు ఖరారు విధివిధ

Read More

ఇద్దరు చిన్నారుల చికిత్సకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా...

రూ. కోట్లలో ట్రీట్ మెంట్ ఖర్చులు భరించేందుకు ప్రభుత్వం హామీ  బెల్లంపల్లి, వెలుగు: అరుదైన, ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతున్న ఇద్దరు చిన్నా

Read More

తుంగభద్ర డ్యామ్కు33 కొత్త గేట్లు..టెండర్లు ఆహ్వానించిన తుంగభద్ర బోర్డు

హైదరాబాద్, వెలుగు: తుంగభద్ర డ్యామ్​కు కొత్త గేట్లను ఏర్పాటు చేసేందుకు తుంగభద్ర బోర్డు నడుం బిగించింది. చెడిపోయిన 33 గేట్ల స్థానంలో కొత్త గేట్లను అమర్చ

Read More

జీవో 49 బీఆర్ఎస్, బీజేపీ పాపమే..!: ఆదివాసీలు నమ్మి మోసపోవద్దు

2016 నుంచే అమలుకు ప్రయత్నాలు రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు ఆదిలాబాద్, వెలుగు : పులుల సంరక్షణ పేరిట జీవో. 49 తేవడం బ

Read More

గృహప్రవేశానికి 5 వేల ఇందిరమ్మ ఇండ్లు రెడీ

రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ వెల్లడి హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 5 వేల ఇండ్లు గృహప్రవేశానికి

Read More

ఎస్సారెస్పీపై ఆశలు..గోదావరి బేసిన్లో ఎగువన భారీ వర్షాలు

నిండిన మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్ట్ నేడో రేపో గేట్లు ఓపెన్.. శ్రీరాంసాగర్​కు నీళ్లొచ్చే చాన్స్ ప్రాజెక్టుకు క్రమంగాపెరుగుతున్న వరద ఆయ

Read More

మూడు నెలల్లో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది 433 కోట్లే!

కాగ్ తాజా నివేదికలో వెల్లడి నెలకు యావరేజ్​గా 150 కోట్ల లోపే గ్రాంట్ ఇన్ ఎయిడ్​  నాన్​ ట్యాక్స్​ రెవెన్యూ క్వార్టర్​లో వచ్చింది రూ.1,066 కో

Read More

డ్రోన్తో మిసైల్ పరీక్ష సక్సెస్..కర్నూలులో టెస్ట్ ఫైర్

  డిఆర్డీవోకు రాజ్ నాథ్ అభినందనలు న్యూఢిల్లీ: డ్రోన్ సాయంతో క్షిపణి పరీక్షను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) విజయవంతంగా నిర్వ

Read More

హైదరాబాద్ ఆలయాల్లో శ్రావణ శోభ

పద్మారావునగర్/దిల్​సుఖ్​నగర్​/ మేడిపల్లి, వెలుగు : శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా సిటీలోని ప్రధాన ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. లష్కర్ బోనాల ఉ

Read More