
హైదరాబాద్
రాష్ట్రంలో తలసరి కరెంట్ వాడకం 2,126 కిలోవాట్లు
టీఎస్జెన్కో నుంచి సర్కారు కొంటున్నది 49 శాతమే 70% మంది పిల్లలు,53% మంది గర్భిణులకు రక్తహీనత తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో వెల
Read Moreరిపబ్లిక్ డే పరేడ్తో జరపాల్సిందే
కేంద్ర గైడ్లైన్స్ అమలు చేయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పిన హైకోర్టు కరోనా వల్లే జరపడం లేదన్న సర్కార్ కరోనా ఉంటే.. ఆం
Read Moreరాష్ట్రంలో భారీగా ఐపీఎస్ల బదిలీ
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ సంఖ్యలో ఐపీఎస్ లను బదిలీ చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కాసేపట్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. కరీంనగ
Read Moreరేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్ భవన్లో గవర్నర్ నిర్వహించే
Read Moreనాలాల పునరుద్ధరణకు 6700 కోట్లు : తలసాని
జీహెచ్ఎంసీ పరిధిలోని నాలాల పునరుద్ధరణకు ప్రభుత్వం 6700 కోట్ల నిధులు కేటాయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఇటీవల గోషామహల్ నియోజకవర్గం
Read Moreకేసీఆర్ రాజ్యాంగాన్ని కించపరుస్తుండు : కిషన్ రెడ్డి
సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని కించపరుస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించకపోవడ
Read MoreFire accident : ఎస్కే మల్లు ఏజెన్సీ బిల్డింగ్ కూల్చివేత పనులు
సికింద్రాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగిన డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేతకు జీహెచ్ఎంసీ టెండర్ ఖరారు చేసింది. ఎస్కే మల్లు ఏజెన్సీ టెండర్ దక్కించుకుంది. భవ
Read Moreఅజ్మీర్ దర్గాకు చాదర్ పంపిన కేసీఆర్
అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా ఏటా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంపే ‘చాదర్’ ను సీఎం కేసీఆర్ ఈ ఏడాది కూడా సమర్పించారు. బుధవారం ప్
Read Moreగచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఆర్జీవీపై కేసు
టాలీవుడ్ సెన్షేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను స్వామి వివేకానందుడితో పోలుస్
Read Moreసర్పంచుల నిధులు కొట్టేసిన దొంగ కేసీఆర్ : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
సర్పంచుల నిధులు కొట్టేసిన దొంగ కేసీఆర్ అని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. కేంద్ర నిధులను రాష్ట్ర సర్కార్ దారి మళ్లిస్తోందని ఆర
Read Moreఈసారి కూడా రాజ్ భవన్లోనే రిపబ్లిక్ డే వేడుకలు..
గణతంత్ర దినోత్సవ వేడుకల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతేడాదిలాగే ఈసారి కూడా పరేడ్ గ్రౌండ్ల
Read Moreవైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
వైఎస్ వివేకానంద హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు హాజరుకావాలని ఆద
Read Moreట్రాఫిక్ పోలీసులపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరి మృతి
మేడ్చల్ జాతీయ రహదారిపై ఒ లారీ బీభత్సం సృష్టించింది. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో హోంగార్డ్ శ్రీన
Read More