హైదరాబాద్

పంటి నొప్పితో ఆస్పత్రికి వెళ్తే.. ప్రాణమే పోయింది

జూబ్లీహిల్స్​, వెలుగు: డెంటల్​ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన జూబ్లీహిల్స్​ పోలీస్‌‌‌‌‌‌&zw

Read More

బీఆర్ఎస్ మునిగిపోయే నావ.. ఆ పార్టీతో పొత్తులేదు: కిషన్రెడ్డి

కొందరు మూర్ఖులు తప్పుడు ప్రచారం చేస్తున్నరు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే చీకటి ఒప్పందం ఉంది 17 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని బీజేపీ స్టేట్ చీఫ

Read More

ఫిబ్రవరి 26 నుంచి ఓయూలో నేషనల్ సెమినార్

ఓయూ,వెలుగు:  ఉస్మానియా యూనివర్సిటీ  సోషియాలజీ  డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో  ‘ తెలంగాణ  పునర్నిర్మాణం–  అభివృద్

Read More

సేవాలాల్ ఆశయాలతో ముందుకుసాగాలి : గడ్డం ప్రసాద్ కుమార్ 

వికారాబాద్, వెలుగు : సద్గురు సేవాలాల్ మహారాజ్ సిద్ధాంతాలను ఆశయాలను అనుసరిస్తూ ప్రజలు ముందుకు సాగాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చ

Read More

ఇబ్రహీంపట్నంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ ఓపెన్

హైదరాబాద్, వెలుగు : పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన కొత్త శాఖను సోమవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రారంభించింది. కార్యక్రమానికి బ్యాంక్ హైదరాబాద్ జోన

Read More

జ్యోతిష్య అవార్డులకు నామినేషన్ల ఆహ్వానం

హైదరాబాద్​, వెలుగు : మార్చి10న హైదరాబాద్ లోని నాంపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జ్యోతిష్య పురస్కార వేడుక, సెమినార్​ నిర్వహించనున్నట్ల

Read More

రూ. 50 వేలు నష్టపోయినా.. సైబర్ క్రైమ్​లో ఫిర్యాదు చేయొచ్చు

కొత్త విధానాన్ని తీసుకొచ్చిన సైబరాబాద్ ​పోలీసులు గతంలో రూ.1.5 లక్షలు మించిన కేసులే విచారణ కేసులపై సైబరాబాద్ సీపీ అవినాశ్​ మహంతి స్పెషల్ ఫోకస్ టెక్న

Read More

పుస్తకం తరగని సంపద.. బుక్ ఫెయిర్ ముగింపు సభలో మంత్రి పొన్నం

ముషీరాబాద్,వెలుగు: పుస్తకం తరగని సంపద అని..  మేథో సంపత్తికి ఎంతో దోహదపడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. నేటితరం పిల్లలు సెల్ ఫోన్

Read More

జవహర్‌‌ నగర్‌ కార్పొరేషన్‌ మేయర్ పై నెగ్గిన అవిశ్వాసం

నాటకీయ పరిణామాల మధ్య   అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్   జవహర్ నగర్, వెలుగు:  జవహర్ నగర్‌‌  కార్పొరేషన్‌  

Read More

ప్రజావాణిలో 82 ఫిర్యాదులు

హైదరాబాద్, వెలుగు:  బల్దియా జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో సోమవారం ప్రజావాణి లో మొత్తం 82 ఫిర్యాదులు వచ్చాయి.  చార్మినార్ జోన్ లో 3, సికింద్రాబాద్

Read More

రాష్ట్రంలో రెన్యూసిస్ ఇండియా రూ.6 వేల కోట్ల పెట్టుబడి

ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం  కంపెనీ ఏర్పాటుతో సోలార్‌‌‌‌ పరికరాల తయారీ హబ్‌‌గా ఎలక్ట్రానిక్స్‌‌ ఇం

Read More

రేడియాలజిస్ట్ లేరు.. గైనకాలజిస్ట్ లు  ముగ్గురే !

వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలోని దుస్థితి ఇది ప్రతిరోజు వందల్లో వచ్చే పేషెంట్లు, గర్భిణులకు తప్పని కష్టాలు స్కానింగ్ సౌకర్యం ఉన్నా టెస్ట్ లు చేసే

Read More

రేపు గుంటూరు–వరంగల్ స్పెషల్ ట్రైన్

సికింద్రాబాద్, వెలుగు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే గుంటూరు- – వరంగల్​ మధ్య వన్​వే లో స్పెషల్ ట్రైన్(నం. 07016) నడుపుతుంది. బుధవ

Read More