
హైదరాబాద్
ముగిసిన ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ
వైఎస్ వివేకానంద హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో నాలుగున్నర గంటలపాటు అధికారులు ఆయన్న
Read Moreట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన : 3892 ఆర్టీసీ బస్సులపై కేసులు
హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా పలు వాహనాలపై కేసులు నమోదు చేయడంతోపాటు చలాన్లు విధించారు. 24,658 ట్రిపుల్ రైడింగ్
Read Moreఈ - రేస్ ను సక్సెస్ చేయండి : హీరో ప్రభాస్
ఫిబ్రవరి 11న హైదరాబాద్ లో జరగనున్న ఫార్ములా ఈ రేస్ పై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పోస్ట్ చేశారు. ఈ రేస్ గ్రేటర్ లో జరగడం గర్వంగా ఉందన్నారు. ఈ రేస్ నిర్వ
Read Moreఇంటర్ బోర్డు పరిణామాలపై విచారణ చేయించాలె : ఇంటర్ విద్యా జేఏసీ ఛైర్మన్
ఇంటర్ బోర్డు పరిణామాలపై ఇంటెలిజెన్స్ విభాగంతో సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ అధ్యక్షుడు, ఇంటర్ విద్యా జేఏసీ ఛైర్మ
Read Moreవీఎం హోం స్టూడెంట్ సూసైడ్.. బంధువుల ఆందోళన
సరూర్నగర్ విక్టోరియా మెమోరియల్ హోమ్ రెషిడెన్షియల్ స్కూల్ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. రాత్రి కనిపించకుండా పోయిన టెన్త్ క్లాస్ విద్యార్థి హరి నా
Read More3 గంటలుగా కొనసాగుతున్న వైఎస్ అవినాష్ రెడ్డి విచారణ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో మూడు గంటలుగా అధికారులు
Read Moreఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై బీసీ పొలిటికల్ జేఏసీ ఫిర్యాదు
ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై బీసీ పొలిటికల్ జేఏసీ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనను భర్తరప్ చేయాలని కోరారు. క
Read Moreబ్యాంకులను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్
ఫేక్ బ్యాంక్ గ్యారంటీ డాక్యుమెంట్స్తో మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వ
Read Moreకేసీఆర్.. నిరుద్యోగుల ఉసురు తగుల్తది : బండి సంజయ్
డీజీపీ కార్యాలయం ముట్టడిలో బీజేవైఎం నేతలు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడటంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. పోలీసులు వ్యవహరించిన తీరుప
Read Moreడీజీపీ ఆఫీసు ముట్టడి.. బీజేవైఎం నేతలకు గాయాలు
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మద్దతుగా బీజేవైఎం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. డీజీపీ ఆఫీసు ముట్టడికి వెళ్లిన నేతలు, కార్యకర్తలు పోలీసులకు మధ్
Read Moreఅరుదైన గుండె శస్త్ర చికిత్స చేసిన నిమ్స్ వైద్యులు
నిమ్స్ హాస్పిటల్ కార్డియాలజీ డాక్టర్లు తొలిసారి అరుదైన శస్త్ర చికిత్స చేశారు. మోడ్రన్ టెక్నాలజీ ఉపయోగించి ఎలాంటి కోత లేకుండా లేకుండా గుండె ఆపరేషన్ నిర
Read Moreస్కాలర్ షిప్లను రిలీజ్ చేయాలె : ఆర్. క్రిష్ణయ్య
పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లను, ప్రస్తుత స్కాలర్ షిప్ లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని నేషనల్ బిసి వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
Read Moreసిటీలో 70 శాతం అద్దె బిల్డింగుల్లోనే అంగన్ వాడీ సెంటర్లు
ప్రభుత్వ ఫండ్స్ బిల్డింగ్ రెంటుకు కూడా సరిపోవట్లే సిటీలోని 70 శాతం సెంటర్లు అద్దె బిల్డింగుల్లోనే.. పక్కా బిల్డింగులు కట్టించాలని డిమాండ
Read More