హైదరాబాద్
షేర్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో రూ.22 లక్షలు కొట్టేసిన్రు.. గద్వాల జిల్లా ఇటిక్యాలపాడులో ఘటన
అలంపూర్, వెలుగు : షేర్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి రూ.22 లక్షలు కొట్టేశారు. ఈ ఘటన గద్వాల
Read Moreయువతికి మత్తు మందు ఇచ్చి ఆస్పత్రి ఉద్యోగి దాడి ..కరీంనగర్లోని దీపిక హాస్పిటల్లో ఘటన
లైంగిక దాడి కేసులో యువకుడు అరెస్ట్ జ్వరంతో వచ్చిన యువతికి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడు కరీంనగర్ క్రైం, వెలుగ
Read Moreరాబోయే కొన్ని గంటల్లో ఈ జిల్లాలకు వర్ష సూచన.. హైదరాబాద్ వెదర్ ఎలా ఉండబోతోందంటే..
మెదక్: మెదక్ జిల్లాలో రాబోయే రెండు మూడు గంటల పాటు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పలు జిల్లాల్లో తేలి
Read Moreకర్మన్ ఘాట్ టెంపుల్ లో కుళ్లిన ప్రసాదం.. ఆలయ ధర్మ కర్తల దృష్టికి తీసుకెళ్లిన భక్తులు
ఎల్బీనగర్, వెలుగు: కర్మాన్ ఘాట్ ధ్యానాంజనేయ దేవాలయంలో కుళ్లిపోయిన ప్రసాదాన్ని పంపిణీ చేశారు. మంగళవారం ఓ భక్తుడు స్వామివారిని దర్శించుకుని ప్రసాదం తీసు
Read Moreరెండు నెలలుగా జీతాలు ఇవ్వట్లేదు
నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు మమ్మద్ రాజమ్మద్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఔట
Read MoreGold Rate: సరికొత్త రికార్డులకు చేరిన గోల్డ్.. ఏపీ, తెలంగాణ ఇవాళ్టి రేట్లివే..
Gold Price Today: ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులతో పాటు.. రాజకీయ, ఆర్థిక సంక్లిష్టతలు బులియన్ మార్కెట్లను బుల్ జోరుతో కొ
Read Moreఇందిరమ్మ స్కీమ్ కు కాల్ సెంటర్..నేడు (సెప్టెంబర్ 10న) ప్రారంభించనున్న మంత్రి
1800 599 5991 టోల్ ఫ్రీ నంబర్ నేడు ప్రారంభించనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కు
Read Moreఅదనపు అంతస్తు ఎందుకు కట్టారు.. నిర్మాత అల్లు అరవింద్ కు టౌన్ ప్లానింగ్ అధికారుల నోటీసులు
జూబ్లీహిల్స్, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తును ఎందుకు కట్టారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసు
Read Moreఫోన్ చోరీ.. అకౌంట్లలోని రూ.6 లక్షలు మాయం.. బోయినపల్లి పీఎస్ లో కేసు నమోదు
పద్మారావునగర్, వెలుగు: ఓ ప్రయాణికుడి ఫోన్చోరీ చేసిన దుండగుడు అందులోని రెండు బ్యాంక్అకౌంట్లలో ఉన్న రూ.6 లక్షలను మాయం చేశాడు. బోయిన్పల్లి పోలీసులు తె
Read Moreఘరానా మోసగాళ్లు: లోన్ ఆఫర్ చేసి.. రూ.3 లక్షలు కాజేసిన స్కామర్స్
బషీర్బాగ్, వెలుగు: లోన్ ఆఫర్చేసిన స్కామర్స్ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.3 లక్షలు కాజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.
Read Moreపత్తిపై దిగుమతి సుంకం ఎత్తివేతతో మన రైతులకు నష్టం
రైతుల ప్రయోజనాలను కేంద్రం తాకట్టు పెట్టింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శ హైదరాబాద్, వెలుగు: అమెరికా నుంచి దిగుమతి అయ్యే పత్తిపై దిగుమతి
Read Moreఎరువుల నిల్వలపై బోర్డులు పెట్టాలి.. ఏ ఫర్టిలైజర్ షాపులో ఎంత ఉందనేది తెలిసేలా ఏర్పాటు చేయాలి
పరిగి, వెలుగు: యూరియా నిల్వలు ఉన్నట్లు అధికారులు చెప్తున్న దాంట్లో వాస్తవం లేదని రైతులు ఆరోపించారు. యూరియా ఏ ఫర్టిలైజర్షాపులో ఎంత ఉందనేది తెలిసేలా మం
Read Moreజేబీఎస్ బస్టాండ్ దగ్గర టిఫిన్ సెంటర్స్ చూసే ఉంటారు.. వాటిని కూల్చేశారు !
హైదరాబాద్: సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్ దగ్గర ఉన్న టిఫిన్ సెంటర్స్, స్టాల్స్ను కంటోన్మెంట్ బోర్డు అధికారులు కూల్చివేశారు. కంటోన్మెంట్ ల్యాండ్లో కొ
Read More












