
హైదరాబాద్
ప్రతి పేదకు ఇందిరమ్మ ఇల్లు.. లోటు బడ్జెట్ ఉన్నా హామీలపై వెనక్కి తగ్గం: మంత్రి పొంగులేటి
విడతల వారీగా ఇండ్లు మంజూరు చేస్తున్నం ఇల్లు రాలేదని మహిళలెవరూ బాధ పడొద్దు ములుగు జిల్లా ఇంచర్లలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మంత్రి భూమి
Read Moreకొత్త మంత్రులకు శాఖల కేటాయింపు.. మైనింగ్, కార్మిక మంత్రిగా వివేక్
అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, యువజన శాఖలు కొత్త మంత్రులకు శాఖలు కేటాయ
Read Moreజనాభా పెరుగుదలలో ఇస్లాం ఫస్ట్.. నాల్గో స్థానంలో హిందూ మతం..అధ్యయనాల్లో వెల్లడి
షాకింగ్ రిపోర్టు..ప్రపంచంలో ఇస్లాం మతం అత్యంత వేగంగా విస్తరిస్తోంది.. నాల్గో స్థానంలో హిందూ మతం..కేవలం పదేళ్లలో ముస్లిం జనాభా 347 మిలియన్లు పెరి
Read MoreUPSC ప్రిలిమ్స్ ఫలితాలు రిలీజ్..ఆగస్టు 22న మెయిన్స్ ఎగ్జామ్
UPSC సివిల్స్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) ప్రిలిమినరీ ఫలితాలను జూన్ 11న వ
Read Moreఓ డాక్టర్ వయసు41.. బయో ఏజ్ 24..అతని యవ్వనానికి రహస్యం ఎంటో తెలుసా?
ఇటీవల కాలంలో మనం బయోలాజికల్ ఏజ్ గురించి తరుచుగా వింటున్నాం..లండన్ కు చెందిన 41యేళ్ల ఓ డాక్టర్ కూడా తాజాగా తన బయోలాజికల్ ఏజ్ 24 ప్రకటించుకున్నాడు
Read Moreకొత్త మంత్రులకు శాఖలు.. మంత్రి వివేక్ వెంకటస్వామికి కార్మిక,మైనింగ్ శాఖ
హైదరాబాద్: కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారనే ఉత్కంఠకు తెరపడింది. జూన్ 8న మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన ముగ్గురికి బుధవారం (జూన్ 11) రాత్రి ప్ర
Read Moreజూన్ 14న వినాయకుడిని పూజిస్తే.. జాతకంలో దోషాలు తొలగుతాయి..
హిందువులు ఏ పూజ చేసినా.. ఏకార్యక్రమాన్ని తలపెట్టినా ముందుగా వినాయకుడికి పూజిస్తారు. వినాయకుడి చవితి( చతుర్థి) తిథి అంటే చాలా ఇష్టం.. అందుకే ప్రత
Read Moreకేసీఆర్ నంబర్ 115..విచారణకు మాజీ మంత్రులు, ఇంజనీర్లు, సీఈవోలు
ఇప్పటి వరకు 114 మంది విచారణ విచారణ ఎదుర్కొన్న ఇంజినీర్లు , నిర్మాణ సంస్థల సీఈవోలు, ఇతరులు ఇటీవలే మాజీ మంత్రులు ఈటల, హరీశ్ ను ప్రశ్నించిన కమిషన్
Read Moreముగిసిన ప్రభాకర్ రావు రెండో రోజు విచారణ.. మళ్లీ 14న రావాలని ఆదేశం
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు రెండో రోజు విచారణ ముగిసింది. బుధవారం (జూన్ 11) 9 గంటల పాటు ప్రభాకర్ రావును
Read MoreUPI లావాదేవీల ఛార్జీలపై.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆర్థికశాఖ
UPI లావాదేవీలపై ఛార్జీలు విధిస్తున్నట్లు బుధవారం ఉదయం నుంచి ప్రచారం జోరుగా సాగింది. UPI ద్వారా రూ.3వేల కంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే మర్చంట్ డిస
Read Moreభారీగా విల్లాలు,ఓపెన్ ప్లాట్లు.. వందల కోట్ల ఆస్తులు..ఇది నూనె శ్రీధర్ అక్రమాస్తుల చిట్టా
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇరిగేషన్ ఈఈ నూనె శ్రీధర్ ఇళ్లు, అతని బంధువుల ఇళ్లల్లో 12 చోట్ల సోదాలు చేసిన ఏసీబీ భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించ
Read Moreఫేస్ టు ఫేస్ కిషన్ రెడ్డిని ఎందుకు అడగలే.?: రాజాసింగ్
చెవులు ఉన్నోళ్లను అడిగితే లాభం వెళ్లి ప్రధాని మోదీని అడగండి కిషన్ రెడ్డిపై రాజాసింగ్ పరోక్ష విమర్శలు హైదరాబాద్: కేంద్ర
Read Moreతెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకపై సర్కార్ బడుల్లో నర్సరీ, LKG, UKG తరగతులు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూళ్లకే పరిమితమైన ప్రీ ప్రైమరీ తరగతులను సర్కారు బడుల్లో ప్రవేశపెట్టాన
Read More