
హైదరాబాద్
విత్తనోత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రగామి : రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: విత్తనోత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, దేశంలోని 60 శాతం విత్తనాలు ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతున్నాయని రైతు కమిషన్ చైర
Read Moreమూతపడ్డ పరిశ్రమలు తెరిపించండి : మంత్రి శ్రీధర్ బాబు
సీసీఐ, ఎస్ఐఐఎల్ పునరుద్ధరించాలని కేంద్ర మంత్రి కుమారస్వామికి శ్రీధర్ బాబు విజ్ఞప్తి న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇం
Read Moreసెర్ప్, మెప్మా విలీనానికి అడ్డంకులు!..ప్రభుత్వం జీవో ఇచ్చినా ముందుకు సాగని ప్రక్రియ
ఇరుశాఖల అధికారుల మధ్య కుదరని సమన్వయం ఉద్యోగుల విలీనంలోనూ సమస్యలు స్కీమ్లలో తేడాలు, సాంకేతిక సవాళ్లతో ప్రక్ర
Read Moreటీచర్లకు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్! ప్రభుత్వ బడుల్లో అమలుకు విద్యాశాఖ చర్యలు
సర్కారుకు ప్రతిపాదనలు పంపిన అధికారులు పేరెంట్స్లో నమ్మకం పెంచేలా ప్రభుత్వ చర్యలు స్కూల్ ఆవరణలోనే ఫేషియల్ అటెండెన్స్ వచ్చేలా ఏర్పాట్లు హైద
Read Moreపోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై సర్వే చేయండి ..
ఆ ఆరు వాగుల డ్రైనేజ్ సిస్టమ్ ప్రభావాన్ని తేల్చండి మే 29నే కేజీబీవోకు బాధ్యతలు.. ఇప్పటికీ సర్వే చేపట్టని సంస్థ నేడు కేంద్ర ప్రభుత్వం కీలక సమావ
Read Moreట్రిపుల్ ఆర్తో పారిశ్రామిక విప్లవం..తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం: భట్టి విక్రమార్క
ఫ్యూచర్ సిటీపై వ్యాపారవేత్తలు ఆసక్తి చూపుతున్నారన్న డిప్యూటీ సీఎం హైదరాబాద్, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్)తో తెలంగాణలో పారిశ
Read More34 మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్.. 4,090 ఎంబీబీఎస్ సీట్లూ కొనసాగించేందుకు ఎన్ఎంసీ అనుమతి
4,090 ఎంబీబీఎస్ సీట్లూ కొనసాగించేందుకు ఎన్ఎంసీ అనుమతి ఫ్యాకల్టీ కొరతపై ప్రభుత్వ చర్యలకు ప్రశంస &n
Read Moreబీసీ రిజర్వేషన్లపై కేబినెట్లో నిర్ణయం తీసుకోండి : జాజుల శ్రీనివాస్గౌడ్
నాన్చివేత ధోరణి మీకే నష్టం హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల పెంపుపై గురువారం జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జా
Read Moreసివిల్స్ అభయహస్తం అప్లికేషన్ల గడువు పెంపు..జూలై 12వ తేదీ వరకు స్వీకరణ: సింగరేణి సీఎండీ
హైదరాబాద్, వెలుగు: రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 12వ తేదీ వరకు పొడిగించినట్లు సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ప్
Read Moreదివ్యాంగులకిచ్చిన హామీలు అమలు చేయాలి..సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ స్టేట్ చీఫ్ లెటర్
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల మేనిఫెస్టో ద్వారా దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచంద
Read Moreకదిలిన ప్రాణహిత.. ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో పెరుగుతున్న వరద
కృష్ణా పరిధిలో జూరాల, శ్రీశైలం నుంచి కొనసాగుతున్న నీటి విడుదల 537 అడుగులకు చేరుకున్న సాగర్ భద్రాచలం/కాగజ్నగర్, వెలుగ
Read Moreరోడ్డున పడ్డాం.. ఆదుకోండి.. స్టాంప్ వెండర్స్, టైపిస్టుల మొర
పద్మారావునగర్, వెలుగు: ఫుట్పాత్లు ఖాళీ చేయించడంతో తాము రోడ్డున పడ్డామని సికింద్రబాద్ వద్ద షాపులు నడుపుతున్న స్టాంప్ వెండర్స్, టైపిస్టులు ఆవేదన వ్యక
Read Moreమెహిదీపట్నంలో రోడ్డు వేసిన 15 రోజులకే తవ్వారు .. అసహనం వ్యక్తం చేసిన ప్రజలు
మెహిదీపట్నం, వెలుగు: అధికారుల సమన్వయ లోపంతో కొత్త రోడ్డు ధ్వంసం అవుతోంది. లీకేజీ కారణంగా ఆ రోడ్డును తవ్వాల్సి రావడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నార
Read More