ఆర్టీసీ బ‌స్సుల్లేక విద్యార్థుల తిప్పలు

ఆర్టీసీ బ‌స్సుల్లేక విద్యార్థుల తిప్పలు

హైదరాబాద్: ఆర్టీసీ బ‌స్సుల్లేక విద్యార్థులు తిప్పలు ప‌డుతున్నారు. స‌కాలంలో స్కూల్​కు చేరేందుకు కొంత మంది విద్యార్థులు ట్రాక్టర్​లో బ‌య‌ల్దేరారు.  గ‌ద్వాల జిల్లా రాజోలి మండ‌లంలోని మాన్‌దొడ్డి గ్రామంలోని జ‌డ్పీహెచ్ఎస్ స్కూల్​లో పరిసర గ్రామాల  స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. ప్రతిరోజు ప‌చ్చర్ల గ్రామం నుంచి విద్యార్థులు బ‌స్సులో  వెళ్తుంటారు.

ALSO READ :- బీఆర్ఎస్ లో మిగిలేది ఆ నలుగురే: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

అయితే గ‌త నాలుగైదు రోజులుగా బ‌స్సు స‌రిగ్గా రావ‌డం లేదు. ఇవాళ ఉద‌యం 11:40 దాటినా కూడా  బ‌స్సు రాలేదు. దీంతో చివ‌ర‌కు ట్రాక్టర్‌లో ఎక్కి స్కూల్​కు వెళ్లారు.