నా నియోజకవర్గానికి 2 వేల కోట్లు ఇస్తానంటే రాజీనామాకి సిద్ధమన్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. బై ఎలక్షన్ వస్తేనే అభివృద్ధి చేస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్ దృష్టిలో అభివృద్ది అంటే సిరిసిల్ల, సిద్దిపేటేనని.... మిగత నియోజకవర్గాలు ఏమై పోతున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్యం అమలు కావడం లేదన్నారు. కేసీఆర్ ఎప్పుడూ రాజకీయలబ్ధి తప్పా... ప్రజాపాలనపై దృష్టిసారించడం లేదన్నారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వారన్నారు రాజగోపాల్ రెడ్డి.
నా నియోజకవర్గానికి రూ.2 వేల కోట్లిస్తే రాజీనామా చేస్తా
- తెలంగాణం
- July 26, 2021
లేటెస్ట్
- నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి : వంశీకృష్ణ
- తునికాకు కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలి
- ఎలక్షన్ డ్యూటీని నిష్పక్షపాతంగా నిర్వహించాలి : తేజస్ నందలాల్ పవార్
- నిందితులను అరెస్ట్ చేయాలని..డీఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా
- ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి : కసిరెడ్డి నారాయణరెడ్డి
- ప్రేమ వ్యవహారం నచ్చక.. యువతిని హత్య చేసిన కుటుంబ సభ్యులు
- సంగంబండ నుంచి నీటి విడుదలకు మంత్రి ఆదేశం
- తనిఖీల్లో 8 లక్షలు పట్టివేత
- తుంగతుర్తిలో హిజ్రాల వీరంగం
- జవహర్ నగర్ కొత్త మేయర్ గా శాంతి
Most Read News
- Astrology: వందేళ్ల తరువాత హోలీరోజు చంద్రగ్రహణం.. ఇక ఈ రాశుల వారు కోటీశ్వరులే...
- మల్లారెడ్డి కాలేజీలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం..
- Job Offers: TCSలో ఉద్యోగాలు..వెంటనే జాయిన్ అయితే..రూ.40వేల ఇన్సెంటివ్స్
- Gold Price : తగ్గుతున్న బంగారం ధరలు
- ఉప్పల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీ
- చికెన్ తింటున్నారా.. అయితే యాంటీ బయాటిక్స్ టాబ్లెట్ వేసుకున్నట్లే!
- మిర్యాలగూడలో రూ.5.73కోట్ల బంగారం సీజ్
- విమానాలకు ఆశ్రయమిస్తున్న ఏపీ హైవేలు..
- హైదరాబాద్లో వర్షం.. కూల్ వెదర్లో ఎంజాయ్
- మా కాలేజీలో మీ దౌర్జన్యం ఏందీ.. మైనంపల్లిపై మల్లారెడ్డి కోడలు ఫైర్