ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రుల నియామకం

ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రుల నియామకం

తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

* కరీంనగర్‌ - ఎన్‌.ఉత్తమ్‌కుమార్ రెడ్డి

* మహబూబ్‌నగర్‌ - దామోదర రాజనర్సింహ

* ఖమ్మం - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

* రంగారెడ్డి - దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 

* వరంగల్‌- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  

* హైదరాబాద్‌ - పొన్నం ప్రభాకర్‌  

* మెదక్‌ - కొండా సురేఖ  

* ఆదిలాబాద్‌ - సీతక్క

* నల్గొండ - తుమ్మల నాగేశ్వరరావు 

* నిజామాబాద్‌- జూపల్లి కృష్ణారావు