తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
* కరీంనగర్ - ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి
* మహబూబ్నగర్ - దామోదర రాజనర్సింహ
* ఖమ్మం - కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
* రంగారెడ్డి - దుద్దిళ్ల శ్రీధర్బాబు
* వరంగల్- పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
* హైదరాబాద్ - పొన్నం ప్రభాకర్
* మెదక్ - కొండా సురేఖ
* ఆదిలాబాద్ - సీతక్క
* నల్గొండ - తుమ్మల నాగేశ్వరరావు
* నిజామాబాద్- జూపల్లి కృష్ణారావు