న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. ఆఫ్రికన్ కంట్రీ అయిన టాంజానియా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకింది. టెస్టుల్లో ఒమిక్రాన్ గా నిర్ధారణ అయ్యింది. అతడ్ని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ (ఎల్ఎన్జేపీ) ఆస్పత్రిలో చేర్చి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. ఢిల్లీలో ఫస్ట్ ఒమిక్రాన్ కేసును కనుగొన్నామని హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ కన్ఫర్మ్ చేశారు. ‘ఇప్పటివరకు కరోనా పాజిటివ్ గా తేలిన 17 మందికి ఎల్ఎన్జేపీ హాస్పిటల్ లో వైద్యం అందిస్తున్నాం. వీరిలో పన్నెండు మంది శాంపిళ్లకు సంబంధించి జీనోమ్ సీక్వెన్సింగ్ పూర్తయింది. ఇందులో ఒక కేసు ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలింది’ అని సత్యేంద్ర జైన్ అన్నారు. కాగా, రీసెంట్ గా కర్నాటకలో రెండు, గుజరాత్, మహారాష్ట్రలో ఒక్కో ఒమిక్రాన్ కేసు వెలుగు చూశాయి.
దేశంలో మరో ఒమిక్రాన్ కేసు
- లేటెస్ట్
- December 5, 2021
లేటెస్ట్
- రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
- లోక్ సభ ఎన్నికలు... దీర్ఘకాలిక సెలవులు రద్దు
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తొందర్లోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- తెలంగాణలో ఆ పార్టీలకు చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతు: బండి సంజయ్
- CSK vs LSG : బ్యాట్ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం