హర్యానాలో మాకు ఒక్క చాన్స్ ఇవ్వండి

హర్యానాలో మాకు ఒక్క చాన్స్ ఇవ్వండి

ఢిల్లీలో తమ ప్రభుత్వం రాకముందు ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉండేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ స్కూళ్లను అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. హర్యానాలోనూ ప్రజలు తమకు అవకాశం ఇస్తే ప్రభుత్వ స్కూళ్లలో మార్పులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. హర్యానాలోని కురుక్షేత్రలో నిర్వహించిన బహిరంగసభలో కేజ్రీవాల్ మాట్లాడారు. ఆప్ సర్కారు ఎక్కడున్నా అవినీతికి వ్యతిరేకంగా పని చేస్తుందన్నారు.
 

మరిన్ని వార్తల కోసం..

తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ప్రజల్ని మభ్యపెడుతుండు

ఆ ఇల్లు ఏలియన్లదేనా ?!