ఇండియా @100 బుక్ రిలీజ్

ఇండియా @100 బుక్ రిలీజ్

గచ్చిబౌలి, వెలుగు : రాబోయే రెండు దశాబ్దాల్లో భారతదేశం ఏటా 8 శాతం వృద్ధిని సాధించవచ్చని ఐఎస్​బీ ఫైనాన్స్ ప్రొఫెసర్, ఐఎంఎఫ్​ఎగ్జిక్యూటివ్​డైరెక్డర్​ ప్రొ.కృష్ణమూర్తి సుబ్రమణ్యన్​అన్నారు. ఆయన రాసిన ‘ఇండియా@100 ఎన్​విజనింగ్​టుమారో ఎకనామిక్​ పవర్​హౌస్’ బుక్​ను సోమవారం ఐఎస్​బీలో ఐఎస్​బీ డీన్​ప్రొ.మదన్

సీఐఐ తెలంగాణ స్టేట్ కౌన్సిల్​చైర్మన్​సాయిప్రసాద్​తో కలిసి రిలీజ్​చేశారు. 2047 నాటికి భారతదేశం 55 ట్రిలియన్​డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ప్రొ.కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ చెప్పారు. కార్యక్రమంలో ఐఎస్​బీ ప్రొఫెసర్లు, స్టూడెంట్లు పాల్గొన్నారు.