ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్​.. హైదరాబాద్ లో క్రికెట్ జోష్

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్​.. హైదరాబాద్ లో క్రికెట్ జోష్

ఉప్పల్ స్టేడియంలో ఇవ్వాల్టి నుంచి 5 రోజుల పాటు జరగనున్న ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్​ నేపథ్యంలో సిటీలో క్రికెట్ జోష్ మొదలైంది. బుధవారం ఉప్పల్ స్డేడియంలో ఇండియా, ఇంగ్లండ్ టీమ్స్ ప్లేయర్లు ఇలా ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు.

– వెలుగు, ఫొటోగ్రాఫర్