డిఫెండింగ్ ఛాంపియన్తో ఢీ..శార్దూల్ పాయే..అక్షర్ వచ్చె.. 

డిఫెండింగ్ ఛాంపియన్తో ఢీ..శార్దూల్ పాయే..అక్షర్ వచ్చె.. 

ఆసియా కప్ లో భాగంగా సూపర్-4 మ్యాచులో మరికాసేపట్లో భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుండగా..భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్టులో భారత్ ఒక్క మార్పు చేసింది. శార్దూల్ ఠాకూర్ ప్లేస్ లో అక్షర్ పటేల్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు శ్రీలంక జట్టు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతుంది.

భారత్ తుది జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (WK), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

శ్రీలంక తుది జట్టు: పతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్(w), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(సి), దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరణ.