న్యూఢిల్లీ: ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు రైల్వే శాఖలో ప్లాస్టిక్ వాడాకాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ సంచులను, ప్లాస్టిక్ పదార్థాల వాడకాన్ని ఆపాలని సిబ్బంది, రైల్వే పరిధిలోని వ్యాపారులకు చెప్పింది. “అన్ని రైల్వే యూనిట్లలో 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ను నిషేధించాలి. ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించేందుకు, వాటిని పారేసేందుకు ఎకో ఫ్రెండ్లీ డిస్పోజల్ను ఏర్పాటు చేయాలి” అని రైల్వే శాఖ బుధవారం స్టేట్మెంట్రిలీజ్ చేసింది. ఎంప్లాయిస్ అందరూ రీయూజబుల్ బ్యాగ్స్ను ఉపయోగించాలని సూచించింది. త్వరలోనే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ రిటర్న్ తీసుకునే పాలసీని ప్రవేశపెడతామని, బాటిల్ క్రషర్ మిషన్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.
అక్టోబర్ 2 నుంచి రైల్వేలో ప్లాస్టిక్ నిషేధం
- దేశం
- August 22, 2019
లేటెస్ట్
- పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ గెలుపు ఖాయం : ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్
- తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉంది: కిషన్ రెడ్డి
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- GT vs PBKS: టాస్ గెలిచిన రాజస్థాన్.. పరువు కోసం పంజాబ్
- 2029 తర్వాత కూడా మా నాయకుడు మోదీనే : అమిత్ షా
- మోదీ పాలనలో.. పోలీసులు బీజేపీ గుండాల్లా ప్రవర్తిస్తున్నారు: ప్రియాంక గాంధీ
- Sandeep Lamichhane: అతను నిర్దోషి.. రేప్ కేసులో నేపాల్ క్రికెటర్కు అనుకూలంగా తీర్పు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- IPL 2024: స్వదేశానికి వెళ్ళిపోయిన కగిసో రబడా.. కారణమిదే!
- V6 DIGITAL 15.05.2024 EVENING EDITION
Most Read News
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి
- రైతులకు ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- టూర్లకు పోతున్న లీడర్లు