శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలపై విచారణ: హైకోర్టు

శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలపై విచారణ: హైకోర్టు

నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఈ రెండు కాలేజీలపై విచారణ జరపాలని ఆదేశించింది. చైతన్య, నారాయణ కాలేజీలు అనేక నిబంధనలను ఉల్లంఘించాయంటూ రాజేష్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు… ఈ కాలేజీలపై పూర్థి స్థాయిలో విచారణ జరపాలని ఇంటర్ బోర్డును ఆదేశించింది. నాలుగు వారాల్లో పూర్తి నివేదికను తమకు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు

కాషాయ నేతలు పెండ్లి చేసుకోరు.. రేప్‌లు చేస్తరు

గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదా? కాదా?

లంచం కేసులను లైట్ తీసుకుంటున్న సర్కార్

హాస్యనటుడు అలీకి మాతృ వియోగం

నా కూతురికి రాజకీయాలు తెలియవు: గంగూలీ