హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు మే 9వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 4వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఫెయిలైన విద్యార్థులు మే 16వ తేదీ వరకు సంబంధిత కాలేజీల్లో పరీక్ష ఫీజు చెల్లించాలని అధికారులు ఆదేశించారు. అయితే.. ఆయా కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 19వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు మంగళవారం (మే 16న) ప్రకటించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
- హైదరాబాద్
- May 16, 2023
లేటెస్ట్
- తెలంగాణ ఇచ్చిన తల్లి రుణం తీర్చుకుందాం : హనుమండ్ల ఝాన్సీ రెడ్డి
- ఇవాళ నర్సంపేటకు ఉత్తరాఖండ్ సీఎం
- జార్ఖండ్ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో.. గుట్టలు గట్టలుగా డబ్బులు
- పిఠాపురంలో సాయిధరమ్ తేజ్పై దాడి..తప్పిన ప్రమాదం
- ఈవీఎంల కమిషనింగ్ ను పరిశీలించిన కలెక్టర్
- తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియాగాంధే : రాంరెడ్డి దామోదర్ రెడ్డి
- ఈవీఎం ర్యాండమైజేషన్లో పొరపాట్లు జరగవద్దు
- అమేథీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్పై దాడి
- బీసీలు ఎదిగితే ఓర్వలేని డీకే అరుణను ఓడించండి : చల్లా వంశీచంద్ రెడ్డి
- కామారెడ్డి – బీదర్ రైల్వే లైన్ ఏర్పాటు చేయిస్తా : మదన్మోహన్రావు
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..