దుండిగల్ , వెలుగు: ఎంసెట్ ఎగ్జామ్ కు అప్లయ్ చేయడానికి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. ఎస్సై భుపాల్ తెలపిన వివరాల ప్రకారం..ఎండీ ఉస్మాన్ డ్రైవర్ గా పనిచేస్తూ సూరారం కాలనీ భగత్ సింగ్ నగర్ లోభార్యా కూతుళ్లతో కలిసి ఉంటున్నాడు. చిన్న కూతురు నస్రీన్ (19) షాపూర్లోని అబ్దుల్ కలాం కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదివింది. ఆదివారం ఉదయం పదిగంటలకు ఎంసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కు అప్లయ్ చేస్తానని వెళ్లి రాత్రి అయినా ఇంటికి రాలేదు. తల్లి దండ్రులు చుట్టుపక్కల, తెలిసిన వారిని, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకి లభించలేదు.తన బామ్మర్ది కొడుకు రియాజ్ మీద అనుమానంగా ఉందని ఉస్మాన్ ఫిర్యాదు చేశాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.
ఎంసెట్ కు అప్లై చేస్తానని వెళ్లి అదృశ్యమైన యువతి
- హైదరాబాద్
- April 30, 2019
లేటెస్ట్
- గుండెపోటుతో కుప్పకూలిన ఉపాధిహామీ కూలీ..ఫీల్డ్లోనే మృతి
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి : చామల కిరణ్కుమార్రెడ్డి
- గెలిపిస్తే.. పెద్దపల్లిని అభివృద్ధి చేస్తా: గడ్డం వంశీకృష్ణ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
- గల్ఫ్ బోర్డు కాంగ్రెస్ ఎన్నికల స్టంట్ : ధర్మపురి అర్వింద్
- Kannappa Movie: కన్నప్ప షూట్ కంప్లీట్ చేసిన అక్షయ్.. ఏ పాత్ర కోసమో తెలుసా?
- సీఎంసీలో కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన
- మోదీ మహిళా పక్షపాతి : బండి సంజయ్
- రాజ్యాంగాన్ని మార్చే కుట్ర : ఆకునూరి మురళి
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- సిగ్నల్ లేని ఊరు.. సెల్ ఫోన్ వాడని గ్రామం.. ఎక్కడుందో తెలుసా
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు