విదేశం

ప్రేగ్‌ యూనివర్సిటీలో కాల్పుల కలకలం.. 11 మంది మృతి..9 మందికి గాయాలు

చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్‌లోని ఓ యూనివర్సిటీలో గురువారం (డిసెంబర్ 21న) కాల్పుల కలకలం రేగింది.  ఓ ముష్కరుడు జరిపిన కాల్పుల్లో 11 మంది చని

Read More

ఏం ఐడియా : పిల్లల డైపర్ లో తుపాకీ బుల్లెట్లు

న్యూయార్క్‌లోని లాగార్డియా ఎయిర్‌పోర్ట్‌లో డిసెంబర్ 20న డిస్పోజబుల్ బేబీ డైపర్‌లో 17 బుల్లెట్‌లు దాచి ఉంచినట్లు భద్రతా అధికార

Read More

అధ్యక్ష పదవికి ట్రంప్​ అనర్హుడు

వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: వైట్​హౌస్​కు రెండోసారి వెళ్లాలనుకున్న &nbs

Read More

మన కాళ్లు మనమే కాల్చుకున్నం: నవాజ్ షరీఫ్

న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభానికి ఇండియా, అమెరికా ఏమాత్రం కారణం కాదని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్తాన్ ఎకనామిక్ క్రైసిస్ తా

Read More

డొనాల్డ్ ట్రంప్‌ కు బిగ్ షాక్ .. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

అమెరికా  మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు బిగ్ షాక్ తగిలింది.  అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఆయన అనర్హుడంటూ కొలరాడో సుప్రీంకోర్టు ప్

Read More

హెచ్​1 బీ వీసా రెన్యూవల్ ఇక అమెరికాలోనే

వాషింగ్టన్: హెచ్1 బీ వీసా రెన్యూవల్ కోసం ఇండియాకు రావాల్సిన అవసరం లేకుండా అమెరికా చర్యలు చేపట్టింది. వీసా నిబంధనల్లో మార్పులు చేస్తూ అమెరికాలోనే ఈ వీస

Read More

చైనాలో పెను భూకంపం .. 127 మంది మృతి

చైనాలో పెను భూకంపం .. 127 మంది మృతి 7 వేల ఇండ్లు నేలమట్టం..  700 మందికి పైగా గాయాలు గన్సు, క్వింఘై ప్రావిన్స్​లలోభారీగా ప్రాణ, ఆస్తి నష్టం

Read More

వైరల్​ వీడియో: వామ్మో... గాలికి విమానం కూడా కదులుతుందా..

ప్రకృతి (Nature) విలయతాండవం ముందు ఎంతటి అద్భుత నిర్మాణాలైనా, ఎలాంటి బలమైన ఆవిష్కరణలైనా తల వంచాల్సిందే. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video)

Read More

చైనాలో గట్టిగానే వచ్చిన భూకంపం : కుప్పకూలిన ఇల్లు, ఆఫీసులు

చైనా దేశంలో భూకంపం గట్టిగానే వచ్చింది. ఏ విషయాన్ని ప్రపంచానికి నిజం చెప్పని చైనా.. భూకంపం విషయంలోనూ సరైన వివరాలు వెల్లడించలేదు. గన్సూ ప్రావిన్స్ ప్రాం

Read More

కరోనా మళ్లీ వచ్చింది..జర జాగ్రత్త

దేశంలో మళ్లీ పెరుగుతున్న కేసులు ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాలని ఆదేశం న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపించడం, కేరళలో కొత్త వేరి

Read More

చైనాలో భారీ భూకంపం.. 110 మంది మృతి

చైనాలో భారీ భూకంపం సంభవించింది. పలు భవనాలు నేలమట్టం కావడంతో 110 మంది మృతి చెందారు. 200 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Read More

లడఖ్ కార్గిల్‌లో భూకంపం.. పాకిస్థాన్‌లో ప్రకంపనలు

లడఖ్‌లోని కార్గిల్ ప్రాంతంలో సోమవారం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. మధ్యాహ్నం 3:48 నిమి

Read More

భలే కంపెనీ : ఆరోగ్యంగా ఉంటే జీతం పెంచుతాం.. బోనస్ ఇస్తాం

తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు తాము సంపాదించే లాభాల్లో వాటాగా బోనస్ ఇస్తుంటాయి చాలా కంపెనీలు. అయితే ఆ బోనస్ డబ్బు ఆ ఉద్యోగి ఒకనెల జీతం ఉండొచ్చు.. కాకపో

Read More