విదేశం

మొత్తం ఉద్యోగులు 110: మీటింగ్‌కు రాలేదని 99 మందిని తొలగించిన కంపెనీ

ఏ కంపెనీ బాసైనా మీటింగ్‌కు హాజరు కాకపోతే, ఉద్యోగులను మందలిస్తారు లేదా వారిపై ఒకట్రెండు రోజులు కస్సు బస్సు అంటారు. ఇదే కదా జరిగేది. కానీ, అమెరికాల

Read More

ఐస్​క్రీంలు, ఫుడ్  డెలివరీపై రూ.20 లక్షలు.. కమల టీం ఖర్చుపై వార్తా కథనం

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్  టీం నిధులను విచ్చలవిడిగా ఖర్చుచేసిందని ద టెలిగ్రాఫ్  కథనం పేర్కొంది. ఒక్క ఐస్ క్రీములు,

Read More

సైంటిఫిక్ రీసెర్చ్ ప్రూవ్..గంజాయిలో ఓ మంచి ఔషధం

గంజాయితో నిద్రలేమికి ట్రీట్మెంట్! నిద్రను ఇది మెరుగుపరుస్తుందని రీసెర్చ్​లో వెల్లడి  గాంజాలోని కన్నాబినాల్​ను మెడిసిన్​గా వాడేందుకు చాన్స్

Read More

సౌత్​ కొరియాపై నాయిస్​ బాంబు.. లౌడ్ స్పీకర్లతో పిచ్చెకిస్తున్న కిమ్

సియోల్: లౌడ్ స్పీకర్లతో దక్షిణ కొరియన్లకు నార్త్  కొరియా ప్రెసిడెంట్  కిమ్  జోంగ్  ఉన్  నరకం చూపుతున్నారు. దక్షిణ కొరియా సరిహ

Read More

తొలిసారి డెన్మార్క్ యువతికి మిస్​యూనివర్స్ కిరీటం

విశ్వసుందరి కిరీటాన్ని అందుకున్న విక్టోరియా థెల్వింగ్ టాప్​ 30తోనే సరిపెట్టుకున్న ఇండియా యువతి రియా సింఘా మెక్సికో: మిస్​ యూనివర్స్​–

Read More

గ్లోబల్ సౌత్ గొంతుకవుదం..నైజీరియా ప్రెసిడెంట్ టినుబు, ప్రధాని మోదీ నిర్ణయం

అబూజా: నైజీరియా, భారత్ మధ్య ఆరు దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నాయని, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుందామని ప్రధాని నరే

Read More

ఇసుక రాయి శిల్పాన్ని తిరిగి ఇస్తాం .. 1400 వస్తువులను అందిస్తామంటున్న అమెరికా

న్యూయార్క్: భారత్ కు10మిలియన్ డాలర్ల విలువైన1400కుపైగా పురాతన వస్తువులను తిరిగి ఇచ్చేస్తామని అమెరికా చెప్పింది. ఈ మేరకు బుధవారం మాన్ హాట్టన్ డిస్ట్రిక

Read More

Pi Phone: డిసెంబర్లో టెస్లా Pi స్మార్ట్‌ఫోన్‌ లాంచ్..! ఇంటర్నెట్, ఛార్జింగ్ అవసరం లేదట

ఇప్పుడు సోషల్ మీడియా ఫ్లాట్ఫాంలలో ఎందులో చూసినా ఇదే న్యూస్..ఎలాన్ మస్క్ కొత్త ఫోన్ గురించి..ఈ డివైజ్ సెల్ ఫోన్ ఇండస్ట్రీలో ఓ సంచలనం..   సృష్టించ

Read More

విదేశీ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లారు. నేటి నుంచి ఈనెల 21 వరకు నైజీరియా, గయానా, బ్రెజిల్ దేశాల్లో పర్యటించనున్నారు. అలాగే బ్రెజిల్

Read More

దొంగలించబడ్డ 14 వందల పురాతన శిల్పాలను భారత్ కు తిరిగిచ్చిన అమెరికా..

భారత్ కు చెందిన 14 వందల దొంగలించబడ్డ పురాతన శిల్పాలను అమెరికా తిరిగిచ్చింది. వీటి విలువ సుమారు 10 మిలియన్ డాలర్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. వీటిలో 1

Read More

హక తో మళ్లీ దద్దరిల్లిన న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ పార్లమెంటు

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌కు చెందిన అతి పిన్న వయస్కురాలైన ఎంపీ హనా-రౌహితీ మైపీ-క్లార్క్(22) ప్రసంగం మరో

Read More

పాలస్తీనా ప్రజలకు రైతు సంఘం రూ. 5 లక్షల విరాళం

న్యూఢిల్లీ: యుద్ధం కారణంగా సర్వం కోల్పోయిన పాలస్తీనా ప్రజలకు రైతు సంఘం కీర్తి కిసాన్ యూనియన్ గురువారం తన మిషన్ ద్వారా మానవతా సహాయంగా రూ.5 లక్షల విరాళా

Read More

శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్​పీపీ ఘన విజయం

ప్రెసిడెంట్ దిస్సనాయకే నేతృత్వంలోని కూటమికి 159 సీట్లు కొలంబో: శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో ప్రెసిడెంట్ అనుర కుమార దిస్సనాయకే నేతృత్వంలోని నే

Read More