ఐఎన్టీయూసీ  వ్యవస్థాపక దినోత్సవం

ఐఎన్టీయూసీ  వ్యవస్థాపక దినోత్సవం

హైదరాబాద్​సిటీ,వెలుగు: రాష్ట్రంలో ఐఎన్​టీయూసీ 80వ స్థాపక దినోత్సవాన్ని వాటర్​బోర్డులోని యూనియన్​ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా వర్కింగ్ ప్రెసిడెంట్, ఐఎల్​ఓ సభ్యుడు జి.సత్యజిత్ రెడ్డి, టీజేఈయూ ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర రాజ్ పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో వాటర్​బోర్డు ఎంప్లాయీస్​ యూనియన్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.