యునైటెడ్ నేషన్స్: దక్షిణాసియా దేశాలు ఇంకెంత కాలం టెర్రర్ ముప్పును ఎదుర్కోవాలని ప్రశ్నించిన పాకిస్తాన్ జర్నలిస్టుకు మన విదేశాంగ మంత్రి జైశంకర్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. యూఎన్లో మన దేశం అధ్యక్షతన జరిగిన ఓ కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పాక్ జర్నలిస్టు ప్రశ్నకు.. ‘‘మీరు సరైన మంత్రిని ప్రశ్నించలేదు. ఈ క్వొశ్చన్ మీ మంత్రిని అడగాలి. టెర్రరిజాన్ని ఎన్ని రోజులు పెంచి పోషించాలనుకుంటున్నదో పాక్ మంత్రులకే తెలుసు”అని జైశంకర్ జవాబిచ్చారు. టెర్రరిజం అంటేనే ఎవరు గుర్తుకొస్తారో ప్రపంచ దేశాలన్నింటికీ తెలుసు అని విమర్శించారు. ఇప్పటికైనా టెర్రరిజాన్ని క్లీన్ చేసి.. ఓ మంచి పొరుగు దేశంగా ఉండాలని సలహా ఇచ్చారు. ప్రపంచ దేశాలు తమ తమ దేశాల ఆర్థికాభివృద్ధి, డెవలప్ మెంట్, ప్రోగ్రెస్పైన దృష్టి పెడుతున్నాయని, వాటిని అనుసరించాలని పాకిస్తాన్ కు మంత్రి హితవు పలికారు.
పాక్ జర్నలిస్ట్కు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్
- విదేశం
- December 17, 2022
లేటెస్ట్
- టూల్స్ గాడ్జెట్స్ : ట్రయాంగిల్ మాప్
- టెక్నాలజీ : మల్టిపుల్ యాప్లు ఒకేసారి డౌన్లోడ్
- టెక్నాలజీ : కళ్లు కాపాడుకోండిలా..
- కవర్ స్టోరీ : వామ్మో ఎండలు .. నార్త్ ఇండియా టెంపరేచర్లు
- ఇన్స్పిరేషన్ : మిల్స్ నుంచి ఫ్యాషన్స్ వరకు..
- తమాషా ఫొటోలు.. లోతైన అర్థాలు!
- ప్రచారానికి డబ్బుల్లేవని పార్టీ టికెట్ తిరిగిచ్చేసింది
- మిస్టరీ : ఈ ట్రైన్ ఏనాటిది?
- హైదరాబాద్ను యూటీ చేసేందుకు బీజేపీ కుట్ర : ఆనంద భాస్కర్
- బుర్ఖాల్లో వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నరు : జనాబ్ జమాల్ సిద్ధిఖీ
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్