కశ్మీర్ లో ఉగ్రవాదులకు మద్దతుగా భారీ ర్యాలీ

కశ్మీర్ లో ఉగ్రవాదులకు మద్దతుగా భారీ ర్యాలీ

జమ్ముకశ్మీర్లో అల్లరి మూకలు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్లో ఉగ్రవాదులకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఐసిస్, అల్ ఖైదా, జైషే మహ్మద్ టెర్రరిస్టు సంస్థలకు  మద్దతుగా బ్యానర్లు పట్టుకొని నినాదాలు చేశారు. అల్లరి మూకలను భద్రతా బలగాలు చెదరగొట్టాయి. దీంతో మరింత రెచ్చిపోయిన వారు  భద్రతా సిబ్బంది పైకి రాళ్లు రువ్వారు.