వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా కేంద్రంలో జేఎన్టీయూ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు 45 ఎకరాల్లో స్థలాన్ని పరిశీలించామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీ, బైపాస్ రోడ్డు తదితర పనులకు స్థలాన్ని జిల్లా కలెక్టర్, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల బృందంతో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ఆఫీసులో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో చేపట్టబోయే వివిధ కాలేజీల పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో పనులు చేపడతామని, భూసేకరణ సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎకో పార్క్ లో సీఎం స్పెషల్ సెక్రటరీ భూపాల్ రెడ్డి, అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ దొబ్రియాల్, మహబూబ్ నగర్ ఫారెస్ట్ కన్జర్వేటర్ క్షితిజ, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి మంత్రి మొక్కలు నాటారు.
వనపర్తిలో జేఎన్టీయూ క్యాంపస్
- తెలంగాణం
- March 18, 2022
లేటెస్ట్
- V6 DIGITAL 17.05.2024 AFTERNOON EDITION
- తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు
- VD14: విజయ్ కోసం మొత్తం మార్చేశారట.. VD14 అసలు కథ ఇదే
- NTR 31 Title: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్? నీల్ ప్రీవియస్ సినిమాలకు మించి యాక్షన్
- కరెంట్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ స్పీడప్
- బావపై బామ్మర్థులు కత్తులు, కర్రలతో దాడి
- ఇక్ఫాయ్ ఘటనపై కొనసాగుతోన్న సస్పెన్ష్.. వాష్ రూంలో ఏం జరిగింది.?
- కాలితో తన్నిండు, కడుపులో గుద్దిండు: ఎంపీ స్వాతి మలివాల్
- బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బి ఉందా?... అమిత్ షా ఏమన్నారంటే..
- స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు