ఇస్రో సైంటి స్ట్ గా JNTU స్టూడెంట్

ఇస్రో సైంటి స్ట్ గా JNTU స్టూడెంట్

కూకట్​పల్లి, వెలుగు: జేఎన్టీయూ స్టూడెంట్​ సుధీర్​కుమార్​ ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. ఇటీవల ఇస్రో నిర్వహించిన పోటీ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 51వ ర్యాంక్​ సాధించి శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. బుధవారం వర్సిటీ వీసీ కిషన్​కుమార్​రెడ్డి క్యాపంస్​లో సుధీర్​కుమార్​ను సత్కరించారు.