జులై 24న సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాబ్ మేళా

జులై 24న సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాబ్ మేళా

కరీంనగర్ టౌన్,వెలుగు:  సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిస్ట్రిక్ట్  ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసులో గురువారం ఉదయం 10.30 గంటల నుంచి  3గంటల వరకు  జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయ్ మెంట్ ఆఫీసర్ తిరుపతిరావు మంగళవారం  తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేళాలో హైదరాబాద్ లోని సీతారామ్ స్పిన్నర్స్ ప్రై.లిమిటెట్ కంపెనీలో  300 మెషిన్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు. 

అర్హత,ఆసక్తి  కలిగిన నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాల కోసం 90631 73935లో సంప్రదించాలని తెలిపారు.