కాకా వెంకటస్వామికి నివాలర్పించిన మాజీ ఎంపీ వివేక్

కాకా వెంకటస్వామికి నివాలర్పించిన మాజీ ఎంపీ వివేక్

హైదరాబాద్: నగరంలో కాకా వెంకటస్వామి 94వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు దళిత సంఘాలు, ప్రజా సంఘాల నేతలు. ట్యాంక్ బండ్ పై  కాకా విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, పలువురు నేతలు. ఈ సంరద్భంగా పేదల కోసం కాకా వెంకటస్వామి చేసి సేవలను స్మరించుకున్నారు దళిత సంఘాలు, ప్రజా సంఘాల నేతలు. 

Also Read :- బీఆర్ఎస్కు బిగ్ షాక్