న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన మధ్యంతర పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ పిటిషన్ ను విచారిస్తున్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) జస్టిస్ రఘువేంద్ర ఎస్.రాథోడ్ సెలవులో ఉండటంతో ఈ నెల 22 కు వాయిదా పడింది. పర్యావరణ అనుమతులు లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారని హయాతుద్దీన్ అనే వ్యక్తి గతంలోనే ఎన్జీటీని ఆశ్రయించారు. కేసు విచారణ సమయంలోనే ప్రాజెక్ట్ అనుమతులు వచ్చాయి. అయితే.. పర్మిషన్ ఇవ్వడంలో కేంద్ర పర్యావరణ శాఖ రూల్స్ పాటించలేదని హయాతుద్దీన్ ఎన్జీటీ లో మధ్యంతర పిటిషన్ వేశారు.
‘కాళేశ్వరం’ కేసు విచారణ 22కు వాయిదా
- తెలంగాణం
- November 14, 2019
లేటెస్ట్
- వారంలోగా బకాయిలు చెల్లించకపోతే.. జీవన్ రెడ్డి మాల్ను స్వాధీనం చేస్కోండి : హైకోర్టు
- చత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి
- 280 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
- చిన్న తప్పుచేసినా ఓటు చెల్లదు.. ఎమ్మెల్సీ ఓటు వేసేదిలా..
- నామినేటెడ్ పోస్టుల్లో చాన్స్ ఇవ్వండి .. సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ, టీజేఎస్ విజ్ఞప్తి
- కామారెడ్డి డీఎంహెచ్వో సస్పెన్షన్
- బీఆర్ఎస్ లీడర్పై హత్యాయత్నం
- ఆరో విడతలో 61% పోలింగ్
- కేంద్రం గోడౌన్లను తగ్గించడం వల్లే సమస్యలు : వివేక్ వెంకటస్వామి
- మేడిగడ్డ బ్యారేజీలో నాలుగు గేట్లు కట్ చేయాల్సిందే!
Most Read News
- సెలక్ట్ అయితే చాలు: చదివిస్తారు.. కొలువిస్తారు
- తెలంగాణ షిర్డీ ఎక్కడుందో తెలుసా..
- Manjummel Boys: వేశాడు.. బాగా వేశాడు.. ఇళయరాజాకు మంజుమ్మల్ బాయ్స్ నిర్మాత సాలిడ్ కౌంటర్
- జూన్ 12నుంచి స్కూల్స్ ప్రారంభం..టైమింగ్స్ ఇవే
- షుగర్ పేషంట్స్ మామిడి పండు కూడా తినొచ్చట... ఎలాగో తెలుసా....
- మల్లారెడ్డికి హైకోర్టులో చుక్కెదురు
- పోస్టాఫీసులో మంత్లీ ఇన్ కమ్ స్కీమ్.. నెలనెలా రూ.9వేలు పొందొచ్చు.. వివరాలివిగో
- విడాకుల దిశగా హార్దిక్- నటాషా జోడి.. ఆస్తిలో భార్యకు 70 శాతం వాటా!
- ఇల్లెక్కిన ఆటో.. డ్రైవర్ను అభినందించిన నెటిజన్లు.. అసలు విషయం తెలిస్తే షాక్
- ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. డెలివరీ బాయ్ ప్లాన్ తెలిస్తే షాక్