వచ్చే ఎన్నికల్లోనైనా హుజురాబాద్ లో టీఆర్ఎస్ ను గెలిపించండి

వచ్చే ఎన్నికల్లోనైనా హుజురాబాద్ లో టీఆర్ఎస్ ను గెలిపించండి

హుజురాబాద్ : ఉప ఎన్నికకు ముందు హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసినా ప్రజలు టీఆర్ఎస్ కు ఓట్లు వేయలేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లోనైనా దయ చూపాలన్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కళ్యాణ లక్ష్మీ లాంటి పథకాలు లేవన్నారు. కేంద్రంలో పనికి రాని ప్రభుత్వం ఉందని, రాష్ట్రంలో పని చేసే ప్రభుత్వం ఉందన్నారు. పని చేస్తున్న ప్రభుత్వాన్ని  కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో  లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేశారు.

మరిన్ని వార్తల కోసం..

టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే నారాయణ అరెస్టు

ఎన్ఎస్యూఐ నాయకులకు బెయిల్