విచారణకు హాజరుకావాలని కంగనాకు ముంబై కోర్టు ఆదేశం

విచారణకు హాజరుకావాలని కంగనాకు ముంబై కోర్టు ఆదేశం

డిసెంబర్ 22న మొంబై పోలీసుల ఎదుట హాజరుకావాలని నటి కంగనా రనౌత్ కు ముంబై హైకోర్టు సూచించింది.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కంగనాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు కోర్టు సూచించింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ కంగనా ముంబై కోర్టును ఆశ్రయించింది. సిక్కులను అవమానించేలా తన ఇన్ స్ట్రాగ్రమ్ లో పోస్టు చేశారని కంగానాపై పోలీసులు గతంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.