ముంబై: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అకౌంట్ను ట్విట్టర్ శాశ్వతంగా నిలిపివేసింది. రూల్స్ ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ట్విట్టర్ తెలిపింది. వివాదాస్పద ట్వీట్లతో నిత్యం వార్తల్లో నిలిచే కంగనాను ట్విట్టర్ ఇదివరకే హెచ్చరించింది. ఈ క్రమంలో ట్విట్టర్కు పోటీగా వచ్చిన దేశీ యాప్ ‘కూ’.. కంగనాను తమ యాప్లో అకౌంట్ ఓపెన్ చేయాల్సిందిగా ఆహ్వానించింది. కంగన తన అభిప్రాయాలను సగర్వంగా ‘కూ’లో పంచుకోవచ్చునని ఆ యాప్ కో-ఫౌండర్ అప్రమేయ రాధాకృష్ణన్ ఓ ప్రకటనలో అన్నారు. ‘కంగనా జీ, ఇది మీ ఇల్లు. మీ అభిప్రాయాలను అందరికీ సగర్వంగా తెలియజేయండి’ అని రాధాకృష్ణన్ పేర్కొన్నారు.
కంగనాకు వెల్కమ్ చెప్పిన ‘కూ’ యాప్
- దేశం
- May 5, 2021
లేటెస్ట్
- కార్మిక వ్యతిరేక చర్యలపై సమరం
- తొలిసారి అంతరిక్షంలో సైనిక విన్యాసాలు
- రాముడి పేరుతో రాజకీయం చేస్తున్నరు : మంత్రి పొన్నం ప్రభాకర్
- పొంచి ఉన్న నిప్పు ముప్పు
- రాష్ట్రంలో పడిపోయిన ఆయిల్ సీడ్స్ సాగు
- సంగారెడ్డి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
- అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం.. ఫ్లాట్ దగ్ధం
- ఇవి రాజ్యాంగాన్ని రక్షించే ఎన్నికలు : రాహుల్ గాంధీ
- నేను కృష్ణుడి గోపికను .. బీజేపీ ఎంపీ హేమ మాలిని ప్రకటన
- బీఆర్ఎస్ వాళ్లను పార్టీలో చేర్చుకోవద్దంటూ.. ఒంటిపై పెట్రోల్ పోసుకున్న కాంగ్రెస్ నేత
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్