బక్రీద్ సందర్భంగా సోమవారం వేలాది మంది ముస్లింలు నమాజ్ కోసం అయోధ్యలో రోడ్లు మీదకొచ్చారు. అదే టైంలో వందలాది మంది శివభక్తులు కన్వారి యాస్ (శివభక్తుల యాత్ర) గంగకు బయల్దేరారు.అయితే ముస్లింల ప్రార్థనలు టైం తో ముడిపడి ఉండటంతో గంటపాటు యాత్రను వాయిదా వేసుకున్నారు. ప్రార్థనల కోసం వచ్చిన ముస్లింలకు శివభక్తులు ఈద్శుభాకాం క్షలు తెలపగా ముస్లింలు ‘హరహర మహాదేవ్ ’ అంటూ గ్రీటిం గ్స్ చెప్పారు. గతంలోనూ చాలాసార్లు ముస్లింల ప్రార్థనలప్పుడు హిందువులు తమ కార్యక్రమాలను వాయిదా వేసుకున్నా రు. ఏటా శ్రావణమాసం చివరి సోమవారం గంగలో స్నానం చేసి శివుడిని దర్శించుకునేందుకు శివభక్తులు భారీగా తరలివస్తారు.
నమాజ్ కోసం ఆగిన శివభక్తులు
- దేశం
- August 17, 2019
లేటెస్ట్
- కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు రగడ..
- అమీర్ పేటలో దారుణం..జాబ్ కోసం వెళ్లిన యువతిపై అత్యాచార యత్నం
- Gorre Puranam Teaser: రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె.. డిఫరెంట్ జానర్తో వస్తున్న సుహాస్
- భోపాల్లో భారీగా పట్టుబడిన నోట్ల కట్టలు
- నా బలం బలగం జగిత్యాల ప్రజలే: జీవన్ రెడ్డి
- నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో .. 2507 సీసీ కెమెరాలతో నిఘా
- కామారెడ్డి జిల్లాలో తడిసిన వడ్లు కొనాలని రైతుల ఆందోళన
- కామారెడ్డిలో పోలింగ్ సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి : జితేశ్ వి పాటిల్
- గుమ్మడిదలలో ఘటన .. పసికందును కవర్లో చుట్టి పడేసిన్రు
- బీజేపీ, బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేశాయి: గడ్డం వంశీ కృష్ణ
Most Read News
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- కడుపులో నట్టలు(నులి పురుగులు) ఎలా చేరుతాయి..తొలగించాలంటే ఏం చేయాలి
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- Aashu Reddy: పేరు మార్చుకున్న బోల్డ్ బ్యూటీ.. ఇకనైనా కలిసొచ్చేనా?
- అక్షయ తృతీయ రోజున గ్రహాల మార్పు.. మేషరాశిలోకి బుధుడు.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- కేటీఆర్ రోడ్ షోలో ఉద్రిక్తత.. వ్యతిరేకంగా నినాదాలు
- T20 World Cup 2024: కెప్టెన్గా హసరంగా.. లంకేయుల ప్రపంచ కప్ జట్టు ప్రకటన