ఫాంహౌస్ సీఎం అంటూ కేసీఆర్ ను ప్రతిపక్షాలు తరుచూ విమర్శిస్తుంటాయి. కేసీఆర్ కూడా ఎక్కువగా ఫాంహౌస్ లోనే ఉంటారు. ఇప్పుడు కూడా సుమారు 17 రోజుల తర్వాత ఫాంహౌస్ నుండి బయటకు వచ్చారు సీఎం. గత నెల 29 నుంచి ఎర్రవల్లి ఫామ్హౌస్లోనే ఉన్న కేసీఆర్ ఇవాళ ప్రగతిభవన్కు వచ్చారు. ప్రగతిభవన్కు రాగానే పార్టీ ముఖ్యనేతలు, అధికారులతో సమావేశాలు నిర్వహించారు. రేపు రాజ్యసభ అభ్యర్థులను సీఎం ఖరారు చేయనున్నారు. అనంతరం ఎల్లుండి మంత్రులు, కలెక్టర్లతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పట్టణ ప్రగతి, పల్లెప్రగతిపై సమీక్ష చేయనున్నారు. కాంగ్రెస్, బీజేపీ తమ సభలతో ప్రభుత్వంపై విరుచుకపడుతున్న తరుణంలో కేసీఆర్ కూడా త్వరలోనే ప్రెస్ మీట్ నిర్వహించి వారికి కౌంటర్ ఇస్తారని తెలుస్తోంది.
17 రోజుల తర్వాత ప్రగతిభన్ కు కేసీఆర్
- తెలంగాణం
- May 16, 2022
లేటెస్ట్
- మెజిస్ట్రేట్ ఎదుట స్టేట్మెంట్కు శరత్ చంద్రారెడ్డి ఓకే!
- క్వాలిఫికేషన్లో ఇషాకు టాప్ ప్లేస్
- సీఎం రేవంత్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ భేటీ
- వంద రోజుల్లో రూ.1200 కోట్లు ! .. నీలగిరి అభివృద్ధికి నిధుల వరద
- పైసల్లేంది పనిచేయట్లే!
- ఫస్ట్ ఫేజ్62 శాతం .. తొలి విడత ఎన్నికలు ప్రశాంతం
- గెలిస్తే కేంద్ర మంత్రి పదవి!
- అట్టహాసంగా వంశీ నామినేషన్ .. హాజరైన సీఎం రేవంత్రెడ్డి
- కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 2,194 పోలింగ్ సెంటర్లు
- మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతవ్ : సీఎం రేవంత్రెడ్డి
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష