
చివరిసారిగా 2018 సెప్టెంబర్ 27న వెళ్లిన సీఎం
హైదరాబాద్, వెలుగు: ఏడాదిన్నర తర్వాత సీఎం కేసీఆర్ మండలి గడప తొక్కారు. శనివారం శాసనమండలికి వెళ్లారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికి మండలిలో సమాధానం ఇచ్చారు. చివరిసారిగా 2018 సెప్టెంబర్ 27న ఆపద్ధర్మ సీఎం హోదాలో ఆయన మండలికి వచ్చారు. 17 నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు వచ్చారు.
For More News..