రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కేసార్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ . కరోనా మరణాలు పెరుగుతున్నా ప్రభుత్వానికి పట్టడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజలను గాలికొదిలేసింది కాబట్టే.. కరోనా కట్టడికి గవర్నర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. దేశంలో ఎక్కడా గవర్నర్ ఆస్పత్రులను పరిశీలించిన పరిస్థితి లేదని తెలిపారు. గవర్నర్ స్వయంగా రంగంలోకి దిగి ఆస్పత్రులను పరిశీలించారని, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చించారని అన్నారు సంజయ్.
కరోనా కట్టడిలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం : బండి సంజయ్
- హైదరాబాద్
- July 9, 2020
లేటెస్ట్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- దుబాయ్లో భారీ వర్షాలు .. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన 12 విమానాలు రద్దు
- Paris Olympics 2024: ఒలింపిక్స్ నుండి వైదొలిగిన లాంగ్ జంపర్
- సీఎం జగన్ ను చంపేందుకే దాడి.. పోలీసుల రిమాండ్ రిపోర్ట్..
- 16 కేసులు పెట్టినా భయపడకుండా పనిచేశా : అడ్లూరి లక్ష్మణ్
- V6 DIGITAL 18.04.2024 EVENING EDITON
- మోదీ ఫోటోతో ఓట్లు అడగాలె: మంత్రి పొన్నం ప్రభాకర్
- ఓట్ల జాతర.. ప్రారంభమైన నామినేషన్లు
- మీ మొబైల్ కు వచ్చిన మేసేజ్ అసలైనదా?.. నకిలీదా..?తెలుసుకోండిలా..
Most Read News
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- WhatsApp Update: వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ గమనించారా..
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- నెరవేరనున్న దశాబ్దాల కల
- హైదరాబాద్ లో వర్షం.. భారీ ఈదురుగాలులతో ఉరుములు
- మాదాపూర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు స్టూడెంట్స్ అరెస్ట్
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- ప్రశాంత్ను కాపాడలేకపోయాం : హనుమంతు జెండగే
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ