న్యూఢిల్లీ: ప్రజలకు సేవ చేయాలనే భావన తనలో పెంపొందడానికి రామ రాజ్యం కాన్సెప్ట్ స్ఫూర్తి అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశ రాజధానిలోని జనాలకు సరైన విద్య, వైద్యం, ఆహారాన్ని అందించడానికి తాము కృషి చేస్తున్నామని తెలిపారు. ‘నేను శ్రీరాముడు, హనుమంతుడికి భక్తుడిని. ఢిల్లీ ప్రజలకు సేవ చేసే దిశగా రామ రాజ్యం భావనలోని 10 సూత్రాలను అనుసరిస్తున్నాం. ఢిల్లీలోని ఏ ఒక్కరూ ఖాళీ కడుపుతో నిద్రపోవొద్దు. కుల, మత భేదాల్లేకుండా ప్రతి పిల్లాడికి ఒకే రకమైన విద్యను అందించాలి. అలాగే పేద, ధనిక తేడాల్లేకుండా అందరికీ సమాన వైద్యాన్ని అందించాలనుకుంటున్నాం’ అని కేజ్రీవాల్ చెప్పారు.
రామ రాజ్యం స్ఫూర్తిగా ప్రజలకు సేవ చేస్తున్నా
- దేశం
- March 11, 2021
లేటెస్ట్
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య .. 3 నెలల తర్వాత లొంగిపోయిన నిందితుడు
- Atal Setu: ముంబై అటల్ సేతుపై రష్మిక ప్రశంసలు.. స్పందించిన ప్రధాని మోదీ
- శ్వేత విప్లవం.. హరిత విప్లవం
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..?
- బిగ్ ట్విస్ట్ : ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసింది పోలీసులా..! టీడీపీ వాళ్లు కాదా..?
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు
- సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు