ఖైరతాబాద్ మహాగణేశ్ శోభాయాత్ర కొనసాగుతోంది. ఊరేగింపు రథంపై గణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాగణనాథుడిని చూడటానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. టెలీఫోన్ భవన్, ఓల్డ్ సెక్రటేరియేట్ గేట్, తెలుగుతల్లి ఫ్లైఓవర్,లుంబినీ పార్క్ మీదుగా దాదాపు 2కి.మీ మేర శోభాయాత్ర కొనసాగనుంది. దారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. భక్తులకు ఫ్రీగా మాస్కులు ఇస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు, హుస్సే సాగర్ లో క్రేన్ నంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం సాగనుంది. మధ్యాహ్నం గంటలకల్లా వినాయక నిమజ్జనం పూర్తి కానుంది.
ఖైరతాబాద్ మహాగణేశుడి శోభాయాత్రకు భారీగా భక్తులు
- హైదరాబాద్
- September 19, 2021
లేటెస్ట్
- 20 ఏళ్ల తర్వాత ఒడిశాలో కనిపించిన బెంగాల్ టైగర్
- RCBకి కప్ రావడంతో కస్టమర్లకు చాక్లెట్లు పంచి సెలబ్రేట్ చేసిన క్యాబ్ డ్రైవర్
- తెలంగాణ ఇంఛార్జ్ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్
- అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా : గాలి అనిల్ కుమార్
- ఆర్మీ ఉద్యోగం రాలేదని యువకుడు సూసైడ్
- ఎన్నికల కోసం కంట్రోల్ రూమ్ ప్రారంభం
- పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు : రాహుల్ రాజ్
- న్యాయం చేయాలని అడ్వకేట్ ఇంటి ముందు ధర్నా
- నాగులమ్మ మినీ జాతర పోస్టర్ ఆవిష్కరణ
- ముల్కలపల్లి మినీ మేడారం జాతర హుండీల లెక్కింపు
Most Read News
- Astrology: వందేళ్ల తరువాత హోలీరోజు చంద్రగ్రహణం.. ఇక ఈ రాశుల వారు కోటీశ్వరులే...
- Job Offers: TCSలో ఉద్యోగాలు..వెంటనే జాయిన్ అయితే..రూ.40వేల ఇన్సెంటివ్స్
- ఉప్పల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీ
- Gold Price : తగ్గుతున్న బంగారం ధరలు
- మిర్యాలగూడలో రూ.5.73కోట్ల బంగారం సీజ్
- విమానాలకు ఆశ్రయమిస్తున్న ఏపీ హైవేలు..
- హైదరాబాద్లో వర్షం.. కూల్ వెదర్లో ఎంజాయ్
- మా కాలేజీలో మీ దౌర్జన్యం ఏందీ.. మైనంపల్లిపై మల్లారెడ్డి కోడలు ఫైర్
- ఈడీ అధికారిక ప్రకటన ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిజానిజాలు
- Chiranjeevi SSC Certificate: చిరంజీవి టెన్త్ సర్టిఫికెట్ వైరల్..అలా ఎలా బయటికి వచ్చింది?