ఖైరతాబాద్ మహాగణేశ్ శోభాయాత్ర కొనసాగుతోంది. ఊరేగింపు రథంపై గణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాగణనాథుడిని చూడటానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. టెలీఫోన్ భవన్, ఓల్డ్ సెక్రటేరియేట్ గేట్, తెలుగుతల్లి ఫ్లైఓవర్,లుంబినీ పార్క్ మీదుగా దాదాపు 2కి.మీ మేర శోభాయాత్ర కొనసాగనుంది. దారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. భక్తులకు ఫ్రీగా మాస్కులు ఇస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు, హుస్సే సాగర్ లో క్రేన్ నంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం సాగనుంది. మధ్యాహ్నం గంటలకల్లా వినాయక నిమజ్జనం పూర్తి కానుంది.
ఖైరతాబాద్ మహాగణేశుడి శోభాయాత్రకు భారీగా భక్తులు
- హైదరాబాద్
- September 19, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- RCB vs KKR: బెంగళూరుతో మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న కోల్కతా నైట్ రైడర్స్
- బీసీల తోకను కత్తిరిస్తామన్న బాబు తోకను కత్తిరించండి..ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్
- ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణ
- RCB vs KKR: నా కలలో కూడా ఆర్సీబీ గెలవకూడదు.. కోహ్లీని గెలికిన గంభీర్
- బెంగళూరులో బాంబు పెట్టింది వీళ్లే.. పట్టిస్తే రూ.10 లక్షల బహుమతి
- పేదలను పట్టించుకోని పాలకులు అవసరమా... ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్
- Aadujeevitham Box Office: ఆడుజీవితం ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్..తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
- కేటీఆర్ బరితెగించి మాట్లాడుతుండు.. చర్లపల్లి జైలులో చిప్పకూడు తినాల్సి వస్తది
- సీఎం రేవంత్ కి సిద్దిపేటపై ఇంత పగెందుకు : హరీష్ రావు
- రంగ పంచమి ప్రాముఖ్యత ఏంటి.. ఆరోజు ఏం చేయాలో తెలుసా...
Most Read News
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- Telangana Summer Tour : ప్రకృతి అందాల సోమశిల చూసొద్దామా.. మన తెలంగాణలోనే..
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్