ఖమ్మం
ఐఈడీ పేలి ఆదివాసీ మహిళకు తీవ్రగాయాలు
భద్రాచలం, వెలుగు: మావోయిస్టులు అమర్చిన ఐఈడీ(ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైస్) పేలి ఆదివాసీ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఛత్తీస్గఢ్ రాష్ట
Read Moreహర్యాతండాలో అనుమానాస్పద స్థితిలో తల్లీకూతుళ్లు మృతి
రోడ్డు ప్రమాదం జరిగిందంటున్న భర్త మృతదేహాలపై ఒక్క గాయం కూడా లేకపోవడంతో డౌట్స్ హత్య చేశారంటూ కుటుంబీకుల ఆందోళన ఖమ్మం జిల్లాలో ఘటన
Read Moreవానాకాలం వస్తుందంటే వణుకు!..మున్నేరు ముంపు ప్రాంతాల్లో భయం భయం
ఈ సీజన్ కు కాంక్రీట్ వాల్ పూర్తయ్యేది కష్టమే.. కాంక్రీట్ వాల్ ను ఆనుకొని రోడ్డు నిర్మాణానికి ప్రపోజల్ ఖమ్మం, వెలుగు : ఈ ఏడాది సాధారణం
Read Moreగోపన్న గూడెం గ్రామంలో .. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
అశ్వారావుపేట, వెలుగు : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఓ ఇల్లు దగ్ధమైంది. బాధితుల కథనం ప్రకారం.. మండలంలోని గోపన్న గూడెం గ్రామంలో గంగరాజు ఇంట్
Read Moreఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించాలి : రాజీవ్ కుమార్
ఖమ్మం టౌన్, వెలుగు : లోక్ సభ సాధారణ ఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కు
Read Moreఅమెరికాలో సీతారాముల కల్యాణం
భద్రాచలం, వెలుగు : అమెరికాలోని సియాటిల్ నగరంలో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం సోమవారం వైభవంగా జరిగింది. ప్రవాస భారతీయులు ఈ తంతును నిర్
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా జరిగిన ఎమ్మెల్సీ పోలింగ్
ఖమ్మం జిల్లాలో 67.63 శాతం,కొత్తగూడెం జిల్లాలో 70.01 శాతం పోలింగ్ నమోదు ఖమ్మం/ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రా
Read Moreకామేపల్లి మండల కేంద్రంలో .. ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల పరిశీలన
కామేపల్లి, వెలుగు : మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆదివారం ఖమ్మం జడ్పీ సీఈవో వినోద్ పరిశీలించారు. పోలింగ్ నిర్వహణ తీరును అధికార
Read Moreతాళాలు వేసిన ఇండ్లే టార్గెట్.. పాల్వంచలో వరుస చోరీలు
పాల్వంచ, వెలుగు : పాల్వంచ పట్టణంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళకు గురవుతున్నారు. తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేసి గత వారం రోజుల్లో సుమారు 25 లక్షల
Read Moreకొత్తగూడెం పట్టణంలో పెట్రోల్ బంక్ పై కేసు నమోదు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం పట్టణం పోస్టాఫీస్సెంటర్లోని శ్రీనివాస ఫిల్లింగ్ స్టేషన్పై కేసు నమోదైంది. రెండు లీటర్ల పెట్రోల్ పోయిస్తే అ
Read Moreకల్లూరు మండలంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పర్యటన
కల్లూరు, వెలుగు : కల్లూరు మండలంలోని చండ్రు పట్ల, లింగాల గ్రామాలలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆదివారం పర్యటించారు. బాధిత కుటుంబా
Read Moreభద్రాచలం సీతారామచంద్రస్వామి టెంపుల్ కు పోటెత్తిన భక్తులు
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి టెంపుల్ కు ఆదివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులతో పాటు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున స్వామిని దర్శిం
Read Moreపట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రారంభం
నల్గొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ ఎన్నికల
Read More












